Home » Assets
కేబినెట్ మీటింగ్లో వీటిపై చర్చించాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తెలంగాణకు రావాల్సిన బకాయిలు విడుదలకు కృషి చేయాలని నిర్ణయించారు.
తెలంగాణ రాష్ట్రంలోని ముగ్గురు మంత్రులపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ వెల్లడించింది. 12 మంది తెలంగాణ మంత్రుల్లో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సహా 9 మంది మంత్రులపై పలు క్రిమినల్ కేసులున్నాయని తాజా ఏడీఆర్, త
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆస్తులు, వివిధ నేరాల కేసుల్లోనూ ముందున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజాగా వెల్లడించింది. గత ఎన్నికల్లో కంటే ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల�
మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య కాలంలో బుల్లితెరకు, వెండితెరకు కొంచెం దూరంగా ఉంటూ వస్తున్నాడు. తమ్ముడు పవన్ కళ్యాణ్ తో కలిసి జనసేన పార్టీలో బిజీ అవుతున్న నాగబాబు.. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఆస్తులు గ�
శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలు, కుటుంబకలహాలతో ఇద్దరు మహిళలపై మట్టిపోశారు ప్రత్యర్థులు. ఇద్దరు మహిళలపై ట్రాక్టర్ తో కంకర మట్టి వేశారు.
ఆస్తి కోసం ఓ కొడుకు కసాయిలా మారాడు. కన్న తండ్రినే కడతేర్చాలని చూశాడు. బైక్ పై వెళ్తున్న తండ్రిని కారుతో ఢీకొట్టి పరారయ్యాడు.(Son MurderAttempt On Father)
పెళ్లైన 10 ఏళ్లపాటు వారిసంసారం సాఫీగా సాగింది. అప్పటినుంచి ఆమె మనసులో ఒక కోరిక కలిగింది. పిల్లలతో అమ్మా అనిపిలిపించుకోవాలనే కోరిక కలిగింది. భర్తకు ఈవిషయం చెప్పింది. భర్త వద్దన్నాడు
విల్లా..చార్లెస్ బ్రూస్ లు 1912లో ఓ బీచ్ సమీపాన..నల్లజాతీయుల కోసం వెస్ట్ కోస్ట్ రిసార్ట్ నిర్మించారు. ఇందులో లాడ్జీ, కేఫ్, డాన్స్ హాల్ ఉన్నాయి.
ప్రజాధనంతో గత ప్రభుత్వాలు 70 ఏళ్లుగా నిర్మించిన ప్రతిష్టాత్మక ఆస్తులను తెగనమ్మే ప్రక్రియను మోదీ సర్కార్ చేపట్టిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు.
భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల అప్పులు ఎగ్గొట్టి విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే.