Home » athadu re release
మహేష్ బాబు అతడు సినిమా ఆగస్టు 9న రీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో అతడు రీ రిలీజ్ ట్రైలర్ ని మహేష్ బాబు ఛానల్ లో రిలీజ్ చేసారు.
రీ రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించగా మురళీ మోహన్ కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో అప్పటి సంగతులు పంచుకున్నారు.
అతడు రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో మురళి మోహన్ మాట్లాడుతూ
థియేటర్స్ లో రీ రిలీజ్స్ ట్రెండ్ పాతది అయ్యిపోయింది అనుకున్నారో ఏమో.. టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ కొత్త ట్రెండ్ మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నారు.