Home » ATMANIRBHAR BHARAT
"మనం ఎప్పటికీ ఇలానే ఉండలేము. ప్రపంచంలో ఇపుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే..ప్రతి దేశం "ఆత్మనిర్భర్"గా ఎలా మారాలనే విధంగా ఆలోచనచేస్తుంది" అని ప్రధాని మోదీ అన్నారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. కరోనా కష్టకాలంలో దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సంస్థలను గట్టెక్కించేందుకు కేంద్రం తీసుకొచ్చిన ‘ఆత్మ నిర్భర్ భారత్’ సహాయ ప్యాకేజీ వల
atmanirbhar limousine : భారతదేశంలో ఆత్మనిర్భార్ భారత్.. ఇప్పుడంతా #Vocalforlocal.. స్థానిక నినాదమే వినిపిస్తోంది. విదేశీ ఉత్పత్తులు వద్దు.. దేశీయ ఉత్పత్తులే ముద్దు అనేది స్థానికంగా బలపడుతోంది. దేశీయంగా తయారైన ఉత్పత్తులనే వినియోగించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు
Indian Army launches secure messaging app SAI for jawans ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా గురువారం(అక్టోబర్-30,2020) భారత ఆర్మీ.. ఓ మెసేజింగ్ యాప్ ను లాంఛ్ చేసింది. “సెక్యూర్ అప్లికేషన్ ఫర్ ది ఇంటర్నెట్(SAI)”పేరుతో ప్రత్యేకంగా సైనికుల కోసం అభివృద్ధి చేసిన అప్లికేష్ ను ఆర్మీ విడుదల చేసిం
Akshay Kumar announces FAU-G: భారత్ దేశంలో విస్తృత ఆదరణ పొందిన పబ్-జి గేమ్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించడంతో స్వదేశీ డెవలపర్స్కు మంచి అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ‘ఎన్ కోర్ గేమ్స్’ సంస్థ తాజాగా ‘ఫియర్లెస్ అండ్ యునైటెడ్: గార్డ్స్’ (FAU:G) పేరుతో ఓ యాక్షన్ గేమ్�
అత్యంత పాపులర్ షార్ట్ వీడియో టిక్టాక్తో సహా 100కి పైగా చైనీస్ యాప్ అప్లికేషన్లను భారత ప్రభుత్వం నిషేధించినప్పటి నుంచి ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్లకు డిమాండ్ పెరిగిపోయింది. చైనాపై వ్యతిరేకత కారణంగా దేశీ యాప్లకు మంచి ఆదరణ పెరుగుతోంది. స్వదేశ�
ఆత్మనిర్భర్ కలను భారత్ సాకారం చేసుకుంటుందని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీ ఎర్రకోటలో 74వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకం ఎగురవేసిన మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో దేశం మరో ముందడుగు వేయడానికి సి�
ఆసేతు హిమాచలం త్రివర్ణశోభితంగా మారింది. యావత్ భారతావని 74వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకల సందడి కనిపిస్తోంది. కాగా, కరోనా నేపథ్యంలో తొలిసారిగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలను నిరాడంబరంగా ని�
త్వరలోనే మేడ్ ఇన్ ఇండియా(భారత్ లో తయారైన)సెక్స్ టాయ్స్ లేదా బొమ్మలు వచ్చేస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో మే 12 న ప్రధాని మోడీ టెలివిజన్ ప్రసంగం చేసే సమయానికి దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయి ఉంది. కరోనా మహమ్మారి ఒక పెద్ద విపత్తుగా వచ్చిందని, కా�
కోవిడ్-19 మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజ్ లో మూడవ విడత ఉద్దీపన చర్యలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం(మే-15,2020)ప్రకటించారు. వ్యవసాయం, సాగు అనుబంధ రంగా