Home » attack on tdp office
వారందరికీ నోటీసులు జారీ చేయడంతో పాటు కేసు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేసేందుకు సీఐడీ పోలీసులు సిద్ధమవుతున్నారు.
ముందస్తు బెయిల్ కోసం దేవినేని అవినాశ్, జోగి రమేశ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
మూడు ప్రత్యేక బృందాలు ఎఫ్ఐఆర్ లో నమోదైన వ్యక్తుల కోసం పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాయి.
ఎట్టి పరిస్థితుల్లోనూ మాజీ ఎమ్మెల్యే వంశీపై చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం పట్టుదలగా ఉండటంతో.... ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
ఏపీలోని మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే పోలీసులు కొందరు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తమ పేర్లు వినిపించడంతో.. వైసీపీ కీలక నేతలు అలర్ట్ అయ్యారు.
ఈ కేసులో దాడికి పాల్పడిన వారిలో ఇప్పటికే కొందరిని పోలీసులు గుర్తించారు. పలువురిపై కేసులు కూడా నమోదు చేశారు.
గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దుండగుల దాడి
గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. గుంటూరు అర్బన్ పోలీసులు మరో మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. మీడియాలో వచ్చిన విజువల్స్
దాడి జరిగిన చోటే.. చంద్రబాబు 36 గంటల దీక్ష..!