Home » Attack
Two men arrested , due to attack on pachipenta SI : విజయనగరం జిల్లాలో ఒక ఎస్సైపై దాడిచేసిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం ఖడ్గవలస గ్రామంలో ఈ ఘటన జరిగింది. జనం రద్దీ ఎక్కువగా ఉన్న చోట బైక్ ను అతివేగంగా నడపుతున్న ఇద్దరు యువకులను
Thieves attack devotees on Tirumala walkway : తిరుమల నడకదారిలో దోపిడి దొంగలు హల్చల్ చేశారు. అలిపిరి నడక మార్గంలో కర్నూల్కు చెందిన భక్తులపై గుర్తు తెలియని వ్యక్తులు దారి దోపిడీకి పాల్పడ్డారు. భక్తులు ప్రతిఘటించడంతో దొంగలు.. అడవుల్లోకి పారిపోయారు. దోపిడీపై 100కు భక్తు
Two Women Supreme Court Judges ఓ వైపు తాలిజన్లు-ఆఫ్తాన్ ప్రభుత్వం ఓ వైపు శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ ఇటీవల కాలంలో ఆఫ్గనిస్తాన్ లో హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాజధాని కాబూల్ లో హింస(VIOLENCE)పెరుగుతోంది. కాబూల్ లో హై ప్రొఫైల్ వ్యక్తులను టార్గెట్ చేస
Indian Flag Spotted At US Capitol Attack రెండు నెలల క్రితం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రిటిక్ నేత జో బైడెన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ గెలుపును ధ్రువీకరించేందుకు ఇవాళ యూఎస్ కాంగ్రెస్(అమెరికా పార్లమ
Bomb Explodes In Cow’s Mouth వేటగాళ్ల ఘాతుకానికి ఒడిశాలో మరో గోమాత తీవ్ర గాయాలపాలైంది. అడవి పందులను వేటాడేందుకు పొలాల్లో ఏర్పాటు చేసిన నాటు బాంబును ఆవు కొరికింది. దీంతో ఆవు నోరు పేలి చెల్లాచెదురైంది. బుధవారం(జనవరి-6,2021) గంజాం జిల్లా కెండుపాట్ గ్రామంలో ఈ ఘటన జర�
Knife attack: పోలీసుతో సహా ఏడుగురిని కత్తితో వరుసగా పొడిచిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. లియానింగ్ ప్రావిన్స్లోని కైయువాన్ ఘటన జరిగింది. జినువా న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం.. సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. ప్రత్యక్ష సాక్ష్యులు చెప్ప�
Controversy between MLA Kethireddy and JC Prabhakarreddy : అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్… వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణకు దారి తీసింది. తాడపత్రి తాజా, మాజీ ఎమ్మెల్యే అచరుల మధ్య గొడవకు కారణమైంది. ఎమ్మెల్య
Budda Srikanth Reddy sensational on Srisailam EO : శ్రీశైలంలో అన్యమతస్థుల ప్రమేయం ఎక్కువైపోయిందని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం ఈఓపై బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలయ పవిత్రను కాపాడకపోతే ఈఓపై
Farmer attacks ASI with knife : పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ఏఎస్సై పై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. గ్రామంలో ఏర్పడిన భూవివాదాల నేపధ్యంలో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్న ఏఎస్సైపై హత్యా యత్నం చేయటంతో ఆయన తలకు తీవ్రగాయమైంది. జిల్లాలోని వీరవాసరం శివారు బొబ�
Kathari Palem fishermen attacking 10TV reporter : ప్రకాశం జిల్లా కఠారీ పాలెం వద్ద ఇరువర్గాల ఘర్షణను చిత్రీకరిస్తున్న 10టీవీ చీరాల రిపోర్టర్పై మత్స్యకారులు దాడికి పాల్పడ్డారు. రిపోర్టర్నని చెప్తున్నా మత్స్యకారులు వినిపించుకోలేదు. కఠారి పాలెం మత్య్సకారులు వెంటపడి దాడ�