attacked

    దీపికా పదుకొనె సినిమాలు బహిష్కరించాలని బీజేపీ పిలుపు

    January 8, 2020 / 09:10 AM IST

    ఢిల్లీలోని JNU క్యాంపస్‌లోకి ముసుగు వ్యక్తులు చొరబడి 30 స్టూడెంట్స్‌ను గాయపరిచారు. బాధితులను పరామర్శించేందుకు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ పదుకొనె అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా దీపికా ఎవరిని విమర్శించలేదు. ఎటువంటి కామెంట్లు చేయకుండా విద్యార్�

    పౌరసత్వ సవరణం : పోలీసులను తరిమి తరిమి కొట్టారు

    December 20, 2019 / 02:16 AM IST

    పౌరసత్వ సవరణ చట్టం ప్రకంపనాలు సృష్టిస్తోంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు ఉధృతమౌతున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమౌతున్నాయి. ప్రధాని సొంత రాష్ట్

    శబరిమల వెళ్లేందుకు యత్నించిన బిందు అమ్మానిపై కారంపొడితో దాడి 

    November 26, 2019 / 04:17 AM IST

    శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు  కొచ్చి వచ్చిన  బిందు అమ్మని అనే  భక్తురాలిపై దాడికి పాల్పడ్డారు ఆందోళనకారులు. అనంతరం ఆమెకు వ్యతిరేకంగాకొచ్చిలో నిరసన చేపట్టారు. దీనిపై బిందు అమ్మని మాట్లాడుతూ..తనను అడ్డుకోవటమే కా�

    కర్నాటకలో కలకలం : కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కత్తితో దాడి

    November 18, 2019 / 03:34 AM IST

    కర్నాటక రాష్ట్రంలో ఉప ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై నిందితుడు దాడి చేయడం కలకలం రేపుతోంది. కత్తితో దాడి చేయడంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. 2019, నవంబర్ 17వ తేదీ ఆదివారం రాత్రి మైసూ

    క్షుద్రపూజలు చేస్తోందనే అనుమానంతో మహిళపై సర్పంచ్ దాడి

    October 30, 2019 / 08:09 AM IST

    అనారోగ్యం వస్తే హాస్పిటల్ కు తీసుకెళ్లాలి. కానీ తన కుమారుడికి అనారోగ్యంగా ఉందని..దానికి కారణం ఓ మహిళేనని గ్రామ సర్పంచ్ ఓ మహిళపై దాడికి పాల్పడ్డాడు. ఇష్టానుసారంగా కొట్టాడు. ఈ ఘటన మహబూబర్ నగర్ జిల్లా కంబాలపల్లిలో జరిగింది. కంబాలపల్లి గ్రామ స

    కాకుల పగ వీడియో : కనిపిస్తే అంతుచూస్తున్నాయ్ 

    September 1, 2019 / 07:53 AM IST

    కాకులకుండే కమ్యూనిటీ మనషులకు ఏమాత్రం ఉండదు. ఒక కాకికి ఏదన్నా ప్రమాదం జరిగితే కాకులన్నీ ఏకమవుతాయి. కావు కావు మంటూ అరుస్తూ..తమ సంఘీభావాన్ని తెలుపుతాయి. మనషులు తెలిసో తెలీకో కాకికి హాని చేస్తే వారిపై  ఏకథాటిగా దాడిచేస్తాయి. పొడిచి పొడిచి వేధి

    వెస్ట్ బెంగాల్ బీజేపీ చీఫ్ పై దాడి

    August 30, 2019 / 09:55 AM IST

    వెస్ట్ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ దిలీప్ ఘోష్‌పై కొంత మంది దుండగులు దాడికి పాల్పడ్డారు. ఇవాళ(ఆగస్టు-30,2019) ఉదయం లేక్ టౌన్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.  ఘోష్ మార్నింగ్ తో పాటుగా చాయ్ పే చర్చా ప్రోగ్రాంలో పాల్గొనేందుకు వెళ్లిన దిలీప్ ఘోష్ ను చ�

    సత్తెనపల్లిలో టెన్షన్ : కోడెలపై వైసీపీ కార్యకర్తల దాడి

    April 11, 2019 / 06:43 AM IST

    గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఉద్రిక్తం. టీడీపీ-వైసీపీ-జనసేన కార్యకర్తలు, నేతల మధ్య ఘర్షణలు, వాగ్వాదం, తోపులాటలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలోని చాలా చోట్ల పార్టీ కార్యకర్తలు దాడులు చేసుకుంటున్నారు. రాజుపాలెం మండలం ఇనుమెట్లలో టీడీపీ అభ్యర్�

10TV Telugu News