Home » ATTENDEES
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ వాటిని పట్టించుకోకుండా గత నెలలో నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ భవన్ లో్ జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా పెద్ద కలకలం రేపిన విషయం తెలిసిం�
ఢిల్లీలో క్వారంటైన్ లో ఉన్న తబ్లిగీ జమాత్ సభ్యులు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. గత నెలలో ఢిల్లీలో ఆంక్షలు ఉన్న సమయంలోనే నిజాముద్దీన్ మర్కజ్లో జరిగిన తబ్లిగి జమాత్ సమావేశాలు దేశవ్యాప్తంగా కలకం సృష్టించిన విషయం తెలిసిందే. తబ్లిగీ జమా�
ఢిల్లీలోని క్వారంటైన్ సెంటర్ లో ఉంచిన 167మంది తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన సభ్యులు దురుసుగా ప్రవర్తించారు. ఆహారం విషయంలో నిర్వాహకులతో ఘర్షణకు దిగారు. తాము కోరిన ఆహారాన్నే అందివ్వాలని లేనిపోని డిమాండ్లు చేస్తున్నారు. వైద్యులు,క్వారం