Home » August 15
ఎయిర్ పోర్ట్ చుట్టూ ఉన్న ప్రహరీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఇప్పటికే పాలనలో తన మార్క్ చూపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
దేశంలో ఆగస్టు 15వతేదీ నుంచి టమాటా ధరలు తగ్గాయి. హోల్సేల్ మార్కెట్లో టమాటా ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కిలో రూ.70 నుంచి 50 రూపాయలకు విక్రయించనున్నారు. మంగళవారం నుంచి కిలో టమాటా రూ.50 రిటైల్ ధరకే విక్రయించాలని జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (�
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పాకిస్థాన్ ఉగ్రవాదులు ఢిల్లీలో ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్లు పలు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. దీంతో కేంద్ర భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పాక్కు చెందిన లష్కరే తోయిబా (ఎల్ఈటీ), జైషే మహ్మద్తో సహా ఉగ్ర�
ఈ సమయంలో విమానాశ్రయంలోకి సందర్శకుల అనుమతి లేదని తెలిపారు. ప్రయాణికులకు స్వాగతం, వీడ్కోలు కోసం ఒక్కరు, ఇద్దరు మాత్రమే విమానాశ్రయానికి రావాలని సూచించారు.
భారతదేశంలో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న ఆగస్టు 15వ తేదీని తాలిబాన్ ప్రభుత్వం అఫ్ఘానిస్తాన్ లో కూడా జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. తాము అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది పూర్తైన సందర్భంగా ఈ సెలవు ఇస్తున్నట్లు పేర్కొంది.
భారత దేశానికి స్వాంత్ర్యం వ్చచి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
సీ -17 వాయుసేన విమానంలో జనం కిక్కిరిసి కూర్చున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి..ఆ విమానంలో 640 మంది ఉన్నారని మొదట తెలిపారు.
నలుగురు తీవ్రవాదులు ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం మేరకు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీలోని ఓ ప్రాంతంలో నలుగురు తీవ్రవాదులను అరెస్టు చేయడంతో భారీ కుట్రను భగ్నం చేసినట్లైంది. వీరి వద్దనుంచి 15 పిస్టోళ్లు, 50 తూటాలను స్వాధీనం చేసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తొన్న పార్లమెంటు కొత్త భవనం వచ్చే ఏడాది 2022 ఆగస్ట్ 15వ తేదీ నాటికి వాడుకునేందుకు అందుబాటులోకి రానుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.