Home » Australian researchers
మీ మైండ్లోని ఆలోచనలను అక్షరాల్లోకి మార్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అందుబాటులోకి రాబోతోంది. ఈ మేరకు సరికొత్త టెక్నాలజీని ఆస్ట్రేలియా పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు.
సాధారణంగా మలేరియాను రక్తపరీక్ష ద్వారానే గుర్తించవచ్చు. సూదిగుచ్చి మలేరియా టెస్టు చేస్తారు. అయితే, ఒకే చోట ఎక్కువ మందికి లక్షణాలు ఉన్నప్పుడు ఈ పద్ధతిలో వ్యాధి నిర్దారణ చేయడం చాలా ఆలస్యమవుతుంది. కాబట్టి సూదిగుచ్చి వ్యాధిని నిర్ధారణ చేసే టెస
శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదపడే అసలైన ఆటలకు పిల్లలకు పూర్తిగా దూరమయ్యారు. ఏ మాత్రం సమయం చిక్కినా మొబైల్ ఫోన్లు, ట్యాబ్లలో వీడియో గేమ్స్లో మునిగి తేలుతున్నారు. గంటల తరబడి వాటితోనే కాలక్షేపం చేస్తున్నారు. కానీ, వీటి వల్ల పిల్లల ప్రాణాలక
కరోనా చికిత్సకు కొత్త మందు కనుగొన్నారు ఆస్ట్రేలియన్ పరిశోధకులు. ఈ మందును ఐదురోజుల పాటు ఇంజెక్షన్ రూపంలో ఇస్తే చాలు.. వైరస్ కణాలు వెంటనే చచ్చిపోతాయని అంటున్నారు.