Home » authorities
కర్ణాటక రాష్ట్రంలో జికా వైరస్ ప్రబలింది. కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ నగరంలో ఒకరికి జికా వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల కేరళ రాష్ట్రంలో జికా వైరస్ వ్యాప్తి చెందింది....
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును నల్లగొండ మీదుగానే నడపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. సికింద్రబాద్, బీబీనగర్, నల్లగొండ, గుంటూరు, తెనాలి, నెల్లూరు గూడూరు, శ్రీకాళహస్తి మీదుగా రైలు తిరుపతికి
నోయిడాలోని దేశంలోనే అతి పెద్ద ట్విన్ టవర్స్ నేల మట్టమయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం సరిగ్గా 2.30 గంటలకు కూల్చివేశారు. 12-15 సెకన్ల వ్యవధిలో ట్విన్ టవర్స్ మొత్తం నేల మట్టమైంది. 3,700 కిలోల పేలుడు పదార్థాలతో ట్విన్ టవర్స్ ను కూల్చివేశారు.
ఢిల్లీతోపాటు అమెరికాలోనూ కేసులు పెరగడానికి BA.2.12.1 వేరియంట్ కారణమని అధికారులు తెలిపారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నామని చెప్పారు.
అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన చేపట్టనున్నారు.
సూర్యాపేట జిల్లాలో వాక్సినేషన్ డ్రైవ్ లో అధికారులు తిప్పలు పడుతున్నారు. కోవిడ్ వాక్సిన్ వేసుకోయించుకోనంటూ ఓ వ్యక్తి తలుపులు బిగించుకొని ఇంట్లో కూర్చున్నాడు.
కరెంట్ బిల్లు చెల్లించకపోవడంతో హెచ్సీఏపై గతంలో విద్యుత్తు చౌర్యం కేసు కూడా నమోదైంది. అయితే హెచ్సీఏ కోర్టును ఆశ్రయించింది. కోర్టులో విద్యుత్ శాఖకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
తిరుపతి శ్రీకృష్ణానగర్లో కుంగిన ఇల్లు కూల్చివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి మున్సిపల్ సిబ్బంది కూల్చివేత పనులను ప్రారంభించారు.
కరోనా నిబంధనలు ఇళ్లగించిన వారిపై అధికారులు కరోనా జుళిపిస్తున్నారు. మాస్క్ లేకుండా బయటకు వస్తే ఫైన్ విధిస్తున్నారు.
ఢిల్లీలో చీరకట్టుకొని రెస్టారెంట్ కి వెళ్లిన మహిళను సిబ్బంది వెనక్కు పంపిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆమెకు జరిగిన అవమానాన్ని యావత్ దేశం ఖండించింది.