-
Home » AVALANCHE
AVALANCHE
Avalanche in Badrinadh : బద్రీనాథ్ లో హిమపాతం బీభత్సం.. చిక్కుకుపోయిన 47 మంది కార్మికులు
భారీ హిమపాతం కారణంగా రెస్క్యూ బృందం సంఘటనా స్థలానికి చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు.
Ladakh : లడఖ్లో మళ్లీ హిమపాతం...సైనికుడి మృతి, నలుగురు గల్లంతు
జమ్మూకశ్మీరులో మరోసారి హిమపాతం సంభవించింది. లడఖ్లోని కున్ పర్వతం వద్ద హిమపాతం సంభవించడంతో భారత ఆర్మీ సైనికుడు మరణించాడు. మరో నలుగురు సైనికులు గల్లంతు అయ్యారు....
Pakistan Avalanche : పాకిస్థాన్ లో తీవ్ర విషాదం.. హిమపాతం విరుచుకుపడి 10 మంది మృతి
గుజ్జర్ కుటుంబానికి చెందిన 25మంది పీఓకే నుంచి ఆస్టోర్ కు తమ పశువులను తీసుకొని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. హిమపాతం కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని చెప్పారు.
Avalanche In Sikkim: భారీ హిమపాతం.. ఆరుగురి మృతి.. మంచు కిందే మరో 80 మంది
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భారీ హిమపాతం సంభవించిన ప్రాంతంలో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
Jammu and Kashmir: మంచు చరియలు విరిగిపడి ముగ్గురు ఆర్మీ జవాన్లు మృతి
ముగ్గురుకి చికిత్స అందిస్తున్న క్రమంలో మరణించినట్లు కుప్వారాలోని మిలిటరీ ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ముగ్గురు సైనికుల మరణంపై జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విచారం వ్యక్తం చేశారు. ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పం�
Uttarakhand: ఉత్తరాఖండ్లో హిమపాతం.. మంచు పర్వతాల్లో చిక్కుకుని 10 మంది మృతి
ఉత్తరాఖండ్, హిమపాతంలో 29 మంది పర్వతారోహకులు చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు అక్కడి అధికారయంత్రాంగం ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు 8 మందిని రక్షించినట్లు సమాచారం.
Avalanche Hits Nepal: నేపాల్లోని మనస్లు బేస్ క్యాంపుపై మరో భారీ హిమపాతం.. భయంతో పరుగులు పెట్టిన పర్వతారోహకులు .. వీడియో వైరల్
నేపాల్లోని మనస్లు బేస్ క్యాప్లో వారం రోజుల వ్యవధిలోనే మరో హిమపాతం సభవించింది. ఆదివారం మౌంట్ మనస్లు బేస్ క్యాంప్ ను హిమపాతం తాకింది. దీంతో బేస్ క్యాంప్లో ఏర్పాటు చేసుకున్న కొన్ని టెంట్లు దెబ్బతిన్నాయి.
పరుగులు పెట్టిన టూరిస్టులు: హిమాచల్ రోడ్డుపై విరిగి పడ్డ మంచు కొండ
ఉన్నట్టుండి ఒకేసారి హిమాచల్ ప్రదేశ్లోని మంచుకొండ రోడ్డుపై పడిపోవడంతో టూరిస్టులు భయాందోళనలకు గురయ్యారు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఈ హఠాన్పరిణామానికి షాక్ అయి వెనుకకు పరుగులు పెట్టారు. హిమాచల్ ప్రదేశ్లోని టింకూ నల్లాకు దగ్గరి ప్రాంత�
హిమపాతంలో చిక్కుకుని ఇద్దరు ఆర్మీ సిబ్బంది మృతి
కేంద్రపాలిత ప్రాంతం లఢఖ్ లోని దక్షిణ సియాచిన్ గ్లేసియర్ సెక్టార్ లో హిమపాతంలో చిక్కుకుని భారత ఆర్మీ గస్తీ బృందానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శనివారం తెల్లవారుజామున సియాచిన్ గ్లేసియర్ ప్రాంతంలో 18,000 అడుగుల ఎత్తులో గస్తీ తిరుగుత
మంచు బీభత్సం : ఆరుగురు ఐటీబీపీ జవాన్లు మృతి
మంచుచరియలు విరిగిపడటంతో ఐటీబీపీకి చెందిన ఆరుగురు జవాన్లు మృతి చెందారు. మరో ఐదుగురు జవాన్లు మంచు చరియల కింద కూరుకుపోయారు. హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలోని నంగ్య ప్రాంతంలో బుధవారం(ఫిబ్రవరి-20,2019) మధ్యాహ్నా సమయంలో ఈ ఘటన జరిగింది. ప్ర�