Home » avanthi srinivas
chandrababu cheated me: ఏపీ సీఎం జగన్ పాలన నచ్చి వైసీపీలో చేరినట్టు గంటా శ్రీనివాస రావు ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాథ్ చెప్పారు. పదవులు ఇస్తామంటూ అనేకసార్లు టీడీపీలో తనను మోసం చేశారని కాశీ ఆరోపించారు. గత రెండేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని ఆయన తెలి
visakha ysrcp : విశాఖ జిల్లా అంతటా వైసీపీదే బలం. ఇది పైకి కనిపిస్తున్న, వినిపిస్తున్న మాట. కానీ వాస్తవానికి 2019 ఎన్నికల్లో రూరల్ జిల్లా అంతటా వైసీపీ జెండా ఎగిరినా విశాఖ నగర నడిబొడ్డులోని నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ జెండా ఎగిరింది. అసలే విశాఖ న�
అవంతి శ్రీనివాసరావు.. గంటా శ్రీనివాస్రావు.. ఒకప్పుడు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన లీడర్లు. ఇప్పుడు మాత్రం చెరో దారిలో నడుస్తున్నారు. పార్టీ మారినా పదవులు చేపట్టడంలో న్యాక్గా వ్యవహరిస్తారనే టాక్ ఉంది వీళ్లిద్దరికి. నిజానికి అవంతికి రాజక�
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. సోషల్ మీడియాలో అధికార పార్టీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారన్న
ప్రజాస్వామ్యం బతికిందా ఖూని అయ్యిందా ? దేశ చరిత్రలో ఎన్నికల నోటిఫికేషన్ రావడం..ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా..వాయిదా వేయడంపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఖండించారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేయడంపై వైసీపీ సీరియస్గా పరిగణిస్తోంది. బాబు కుట్రలో భ�
భీమిలి అసెంబ్లీ సీటు దగ్గర మొదలైన గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావుల మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. టీడీపీలో ఉండగా టికెట్ విషయంలో మొదలైన వివాదం.. ఇప్పుడు వేర్వేరు పార్టీలో ఉన్నా సెగ రగులుతూనే ఉంది. భీమిలి నుంచి ఇప్పుడు విశాఖ ఉత్త�
దేశం మొత్తం ఆదివారం 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంది. రాజకీయ నాయకులతో పాటు ప్రముఖులంతా జాతీయ జెండాను ఆవిష్కరించి తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ చేసిన పనికి తప్పుడు కారణాలతో విమర్శలు ఎదుర్కొంటున్�
గంటా శ్రీనివాసరావు.. ఈ పేరు ఎన్నికలకు ముందు నుంచి ఏపీ ప్రజల నోళ్లలో నానుతూనే ఉంది. అధికారం ఎక్కడ ఉంటే.. అక్కడ ఉండటమే ఆయనకు అలవాటనే టాక్ ఉండనే ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత గంటా శ్రీనివాసరావు టీడీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఏ క్�
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి అవంతి శ్రీనివాస్.. చంద్రబాబుపై
జనసేన అధినేత పవన్ కల్యాణ్, అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. ఇసుక కొరత విషయంలో మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార పార్టీ