-
Home » avanthi srinivas
avanthi srinivas
కూతురి ఎంట్రీతో మాజీ మంత్రి అవంతికి లైన్ క్లియర్ అయినట్లేనా?
వైసీపీ హయాంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నపుడు చంద్రబాబు- లోకేష్ పవన్ ల మీద చేసిన కామెంట్స్ ని ఆయా పార్టీల నాయకులు మళ్ళీ గుర్తుచేస్తున్నారంట.
భీమిలి భీముడు ఎవరు..? ఆ ఇద్దరిలో వైసీపీ అధిష్టానం బాధ్యతలు అప్పగించేదెవరికి?
మరి ఈ ఇద్దరిలో ఎవరిని వద్దన్నా.. అసంతృప్త స్వరాలు వినిపించేలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హైకమాండ్ నిర్ణయం ఎలా ఉంటుందోనన్నది ఉత్కంఠగా మారింది.
వైసీపీలో కాపు నేతలు ఖాళీ అవుతున్నారా?
సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య వంటి కీలక కాపు నేతలు కూడా వైసీపీ కండువా పక్కన పెట్టేశారు.
వైసీపీలో ఏం జరుగుతోంది? నేతలు ఎందుకు వెళ్లిపోతున్నారు?
ఇదే కంటిన్యూ అయితే వైసీపీకి భవిష్యత్కు ఇబ్బందులు తప్పేలా లేవు.
విశాఖ వైసీపీలో కలకలం సృష్టిస్తున్న ఆ ఇద్దరు ఎవరు, పార్టీ కార్యక్రమాలంటే వారికెందుకు అంత భయం?
మాజీ మంత్రుల్లో ఒకరు విదేశాల్లో విహార యాత్రకు వెళ్లగా, ఇంకొకరు తనకే సంబంధం లేనట్లు వ్యవహరించడంపై కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటున్నారు. కీలక నేతలు వ్యక్తిగత ప్రతిష్ఠకు పోవడంతో పార్టీకి నష్టం జరుగుతోందని అంటున్నారు. మరి ఈ పరిస్�
Avanthi Srinivas Slams Chandrababu : చంద్రబాబు, పవన్ కలిసొచ్చినా జగన్ను ఏమీ చేయలేరు, వైసీపీ గెలుపు ఖాయం-అవంతి
చంద్రబాబు చాలా భ్రమల్లో ఉన్నారని ఎద్దేవా చేశారాయన. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కలిసి వచ్చినా.. జగన్ ను ఏమీ చేయలేరన్నారు.(Avanthi Srinivas Slams Chandrababu)
Avanthi Srinivas : యాక్టింగ్ స్కూల్ పెట్టాలి.. వైజాగ్ని సినిమా హబ్గా మార్చడానికి టాలీవుడ్ ముందుకు రావాలి..
ఏపీలో చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుతూ.. ‘‘చిత్రపరిశ్రమను విశాఖపట్నంలో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు చాలా పట్టుదలతో ఉన్నారు. సినీ ఇండస్ట్రీలోని.......
Avanthi Srinivas : మరో హైదరాబాద్లా ‘అమరావతి’ కాకూడదు – అవంతి శ్రీనివాస్
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దర్శి మినహా మిగతా అన్ని మున్సిపాలిటీల్లో వైసీపీ విజయం సాధించింది. ఇక ఇదే అంశంపై పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.
సీఎం జగన్ను తిట్టినంత మాత్రాన లోకేష్ హీరో కాలేరు
సీఎం జగన్ను తిట్టినంత మాత్రాన లోకేష్ హీరో కాలేరు
Andhra Pradesh : ఏపీలో టూరిజం ప్లేస్లు ప్రారంభం
లాక్ డౌన్ కారణంగా మూసేసిన టూరిజం ప్లేస్ లు 2021, జూన్ 24వ తేదీ గురువారం నుంచి ప్రారంభిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. అందులో భాగంగా..ప్రభుత్వ బోట్ లకు కూడా అనుమతినిస్తామన్నారు.