Home » avanthi srinivas
వైసీపీ హయాంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నపుడు చంద్రబాబు- లోకేష్ పవన్ ల మీద చేసిన కామెంట్స్ ని ఆయా పార్టీల నాయకులు మళ్ళీ గుర్తుచేస్తున్నారంట.
మరి ఈ ఇద్దరిలో ఎవరిని వద్దన్నా.. అసంతృప్త స్వరాలు వినిపించేలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హైకమాండ్ నిర్ణయం ఎలా ఉంటుందోనన్నది ఉత్కంఠగా మారింది.
సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య వంటి కీలక కాపు నేతలు కూడా వైసీపీ కండువా పక్కన పెట్టేశారు.
ఇదే కంటిన్యూ అయితే వైసీపీకి భవిష్యత్కు ఇబ్బందులు తప్పేలా లేవు.
మాజీ మంత్రుల్లో ఒకరు విదేశాల్లో విహార యాత్రకు వెళ్లగా, ఇంకొకరు తనకే సంబంధం లేనట్లు వ్యవహరించడంపై కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటున్నారు. కీలక నేతలు వ్యక్తిగత ప్రతిష్ఠకు పోవడంతో పార్టీకి నష్టం జరుగుతోందని అంటున్నారు. మరి ఈ పరిస్�
చంద్రబాబు చాలా భ్రమల్లో ఉన్నారని ఎద్దేవా చేశారాయన. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కలిసి వచ్చినా.. జగన్ ను ఏమీ చేయలేరన్నారు.(Avanthi Srinivas Slams Chandrababu)
ఏపీలో చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుతూ.. ‘‘చిత్రపరిశ్రమను విశాఖపట్నంలో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు చాలా పట్టుదలతో ఉన్నారు. సినీ ఇండస్ట్రీలోని.......
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దర్శి మినహా మిగతా అన్ని మున్సిపాలిటీల్లో వైసీపీ విజయం సాధించింది. ఇక ఇదే అంశంపై పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.
సీఎం జగన్ను తిట్టినంత మాత్రాన లోకేష్ హీరో కాలేరు
లాక్ డౌన్ కారణంగా మూసేసిన టూరిజం ప్లేస్ లు 2021, జూన్ 24వ తేదీ గురువారం నుంచి ప్రారంభిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. అందులో భాగంగా..ప్రభుత్వ బోట్ లకు కూడా అనుమతినిస్తామన్నారు.