Home » awarded
భారతదేశంలో తయారైన ఇంద్రి విస్కీ అత్యుత్తమైనదిగా ఎంపికైంది. ఇంద్రి దీపావళి కలెక్టర్స్ ఎడిషన్ 2023 విస్కీస్ ఆఫ్ ది వరల్డ్ అవార్డ్స్లో ప్రపంచంలోనే అత్యుత్తమ విస్కీగా అవార్డు పొందింది...
భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. ఫోటాన్ చిక్కుముడులు, బెల్ సిద్ధాంతంలో అసమానతలు, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో పరిశోధనలకు గానూ అలైన్ ఆస్పెక్ట్ (ఫ్రాన్స్), జాన్ ఎఫ్ క్లాసర�
బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ చేతుల మీదుగా పద్మవిభూషన్ అవార్డు అందుకున్నారు.
Las vegas family awarded Rs.220 crore : ‘మన టైమ్ బాగుండకపోతే అరటిపండు తిన్నా పన్ను విరుగుతుంది’ అని పెద్దలు చెప్పిన సామెత. కానీ జంతిక తిన్న ఓ మహిళా మోడల్, నటికి బ్రెయిన్ డ్యామేజ్ అయిందని దానికి కారణమైనవారికి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నదరు నటి కుటుంబానికి 29.5 మిలి
Galwan Hero గతేడాది జూన్-15న తూర్పు లఢఖ్ లోని వాస్తవాదీన రేఖ వద్ద గల గల్వాన్ వ్యాలీలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుకు కేంద్రం అరుదైన అవార్డు అందించి ఆయన త్యాగాన్ని గౌరవించింది. ఆయనకు దేశపు రెండవ అత�
sonia-gandhi-mayawati : యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) చీఫ్ మాయావతికి భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ నేత హరీష్ రావత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఆల్ ఇండియా కమిటీ (AICC) జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఉత్తరాఖ
2020 Nobel Prize in Economics కీలకమైన ఆర్ధికశాస్త్రంలో నోబెల్ బహుమతిని అమెరికా కైవసం చేసుకుంది. ఆర్ధికశాస్త్రం(Economics )లో ఈ ఏడాది నోబెల్ బహుమతి ఇద్దరు అమెరికన్లు దక్కించుకున్నారు. అమెరికాకు చెందిన పాల్ ఆర్ మిల్గ్రోమ్, రాబర్ట్ బీ విల్సన్ లకు ఈ ఏడాది ఆర్ధికశాస్
Nobel Peace Prize 2020: యమెన్ నుంచి ఉత్తరకొరియా వరకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఆకలితీర్చుతున్న వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్(WFP)కి 2020 ఏడాదికిగాను నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. శుక్రవారం(అక్టోబర్-9,2020)నోబెల్ కమిటీ ఈ విషయాన్ని ప్రకటించింది. ఐక్యరాజ్�
భారతదేశంలో TikTok Ban తర్వాత.. ఇండియన్ షార్ట్ వీడియో App Chingari బడే పాపులర్ అయిపోయింది. భారతదేశ సైనికలపై చైనా సైనికులు చేసిన దాడిని భారత్ తీవ్రంగా పరిగణించింది. ఆ దేశానికి చెందిన వాటిని బ్యాన్ చేసుకుంటూ..ఆర్థికంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తోంది. అందుల�
దేశానికి అనితరసాధ్యమైన సేవలు అందించిన వీర సైనికులకు భారత ప్రభుత్వం శౌర్యచక్ర అవార్డులను ప్రకటించింది. భారత గణతంత్ర వేడుకల్లో వీర సైనికులను సత్కరించుకోవటం మన భాద్యత. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఐదుగురు ఆర్మీ అధికారులకు ప్రభుత్వం శౌ�