Home » AWAY
ఆ వృద్ధుడి పేరు జెరాన్ డిసౌజా. వయసు 73ఏళ్లు. మలద్ ప్రాంతంలో నివాసం ఉంటాడు. 2010లో తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని జెరాన్ విక్రయించాడు. దాంతో వచ్చిన రూ.2 కోట్లను ప్రైవేట్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. 2019లో ఫిక్స్డ్ డిపాజిట్, దానిపై వడ్డ�
సినిమాల పరంగా తెలుగువారికి పరిచయం అవసరం లేని పేరు బాబూ మోహన్. రాజకీయాల్లోనూ రాణించి, మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఈ మధ్య జనం ఆయనను మరిచిపోయినట్లే ఉన్నారు. అటు వెండి తెరపై ఇటు ఆందోల్ నియోజకవర్గంలో ఎక్కడా కన్పించడం లేదు. తెరపై కనిపించి ఆబాలగ�
చైనాతో బిజినెస్ చేయకూడదని ప్రపంచదేశాలు భావిస్తున్నాయని,ఇది భారతదేశానికి బ్లెస్సింగ్(ఆశీర్వాదం) అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. FDI(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)ల విషయంలో భారత ప్రభుత్వం ఇటీవల రూల్స్ ని సవరించిన విషయం తెలిసిందే. అయిత�
మహిళలు నిర్వహిస్తున్న ప్రపంచంలోనూ అతిపెద్ద ఆథ్యాత్మిక ఆర్గనైజేషన్ బ్రహ్మకుమారీస్ సంస్థాన్ చీఫ్ రాజయోగిని దాది జంకి(104) కన్నుమూశారు. రెండు నెలలుగా శ్వాసకోస సంబంధిత సమస్యలు,ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె రాజస్థాన్ మౌంట్ అబూ�
అమరావతి రాజధానిలోని 29 గ్రామాలు స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉండనున్నాయి. పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహనను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం ఎస్ఈసీని కోరింది.
అతి త్వరలో మూడు విషయాల వల్ల భారత్ పెద్ద ప్రమాదం ఎదుర్కొనబోతున్నట్లు మాజీ ప్రధానమంత్రి,ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ తెలిపారు. సామాజిక అసమానతలు,ఆర్థికవ్యవస్థ మందగమనం,గ్లోబల్ హెల్త్ ఎపిడమిక్ ద్వారా త్వరలో భారత్ పెద్ద అపాయాన్ని ఫేస్ చేయబోతు�
శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీల్లో కొందరు వైసీపీ వైపు చూస్తున్నారా..? అనే ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీ అధిష్టానం అలర్ట్ అయ్యింది. ఎమ్మెల్సీలు చేజారిపోకుండా..వ్యూహలు రచిస్తోంది. అందులో భాగంగా 2020, జనవరి 26వ తేదీ ఆదివారం టీడీపీ ఎల్పీ మీటింగ్ జర�
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కు బెయిల్ వచ్చింది. బుధవారం(జనవరి-15,2020)చంద్రశేఖర్ కు ఢిల్లీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాలు ఆయన ఢిల్లీకి దూరంగా ఉండాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఈ నాలుగు వారాల సమయంలో ప్రతి శనివ
తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు ఉన్నావో బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్.ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేయనివాళ్లకు పాపాలు చుట్టుకుంటాయని శాపిస్తున్నారు.సన్యాసులు అడిగితే కాదనకూడదు అంటూ తనదైన శైలిలో ఓట్లు అభ్యర్థిస్తున్నారు. లోక
పాక్ నేషనల్ డేను భారత్ బహిష్కరించింది.ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమీషన్ లో శుక్రవారం(మార్చి-22,2019)జరిగే పాకిస్థాన్ నేషనల్ డే వేడుకలకు భారత ప్రభుత్వం తరఫున ఏ అధికారి వెళ్లడం లేదు. ఈ కార్యక్రమానికి కాశ్మీర్ వేర్పాటువాద నేతలను పాక్ ఆహ్వానించడం వ�