-
Home » Ayyappa Swamy
Ayyappa Swamy
భార్యతో కలిసి అయ్యప్ప పడిపూజ నిర్వహించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.. ఫొటోలు..
December 15, 2025 / 05:51 PM ISTకేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తాజాగా తన భార్యతో కలిసి శ్రీకాకుళంలోని తన నివాసంలో అయ్యప్ప స్వామి మహా పడి పూజ నిర్వహించారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్న నారా లోకేష్.. ఫొటోలు..
November 5, 2025 / 07:04 AM ISTమంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
Bairi Naresh: కావాలనే అలాంటి వ్యాఖ్యలు చేశా.. బైరి నరేష్ అంగీకారం.. రిమాండ్ రిపోర్ట్లో వెల్లడి
January 2, 2023 / 03:08 PM ISTపోలీసులు జరిపిన విచారణలో నరేష్ తన నేరాన్ని అంగీకరించినట్లు అతడి రిమాండ్ రిపోర్ట్లో వెల్లడైంది. గత డిసెంబర్ 19న కొడంగల్లో జరిగిన అంబేదర్క్ విగ్రహావిష్కరణ సభలో బైరి నరేష్ ప్రసంగించాడు. ఈ సందర్భంగా అయ్యప్ప…
Telangana : అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు
December 30, 2022 / 04:43 PM ISTఅయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్ పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదని..మతవిద్వేషానలు సహించేదిలేదని…
మకర జ్యోతి దర్శనం
January 14, 2021 / 08:49 AM ISTMakara Jyothi Darshanam : మకరజ్యోతి దర్శనం .. ముక్తికి సోపానమన్నది అయ్యప్పభక్తుల నమ్మకం. మరికొద్ది గంటల్లోనే మకరజ్యోతి దర్శన భాగ్యం కల్గుతుంది. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తూ.. ఈ ఏడాది మకరవిళక్కు…
అయ్యప్ప ఆదాయం బాగా పెరిగింది
December 16, 2019 / 09:59 AM ISTశబరిమళ అయ్యప్ప ఆలయం ఆదాయం ఘననీయంగా పెరిగింది. మహిళలకు శబరిమళ అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సులలోని మహిళలకు ప్రవేశం కల్పిస్తూ గతేడాది సుప్రీం కోర్టు తీర్పు అనంతరం జరిగిన పరిణామాల నేపథ్
స్వామి శరణం : తెరుచుకున్న అయ్యప్ప ద్వారాలు
November 16, 2019 / 11:46 AM ISTస్వామియే శరణం అయ్యప్ప..ఘోషతో శబరిమల ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. శబరిమల ఆలయ తలుపులను అర్చకులు 2019, నవంబర్ 16వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు తెరిచారు. 41 రోజుల మండల దీక్షల…
అయ్యప్పస్వాముల కోసం : శబరిమలకు ప్రత్యేక రైలు
October 29, 2019 / 03:04 PM ISTశబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీ తట్టుకునేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఒక ప్రత్యేక రైలును నడుపుతోంది. విశాఖపట్నం-కొల్లాం మధ్య ఈ రైలు నడుస్తుంది. 2019, నవంబర్ 17 నుంచి 2020 జనవరి 21…
మకర జ్యోతి : స్వాముల ఎదురు చూపులు
January 14, 2019 / 09:24 AM ISTకేరళ : శబరిమలలో కీలక ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుంది. ఈ ఘట్టాన్ని చూసేందుకు భారీగా అయ్యప్ప మాలలు ధరించిన స్వాములు శబరిమలకు చేరుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ నిర్వాహకులు భారీ…