Ayyappa Swamy

    Bairi Naresh: కావాలనే అలాంటి వ్యాఖ్యలు చేశా.. బైరి నరేష్ అంగీకారం.. రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడి

    January 2, 2023 / 03:08 PM IST

    పోలీసులు జరిపిన విచారణలో నరేష్ తన నేరాన్ని అంగీకరించినట్లు అతడి రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడైంది. గత డిసెంబర్ 19న కొడంగల్‌లో జరిగిన అంబేదర్క్ విగ్రహావిష్కరణ సభలో బైరి నరేష్ ప్రసంగించాడు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

    Telangana : అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు

    December 30, 2022 / 04:43 PM IST

     అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్ పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదని..మతవిద్వేషానలు సహించేదిలేదని స్పష్టంచేశారు ఎస్పీ.

    మకర జ్యోతి దర్శనం

    January 14, 2021 / 08:49 AM IST

    Makara Jyothi Darshanam : మకరజ్యోతి దర్శనం .. ముక్తికి సోపానమన్నది అయ్యప్పభక్తుల నమ్మకం. మరికొద్ది గంటల్లోనే మకరజ్యోతి దర్శన భాగ్యం కల్గుతుంది. కోవిడ్‌ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తూ.. ఈ ఏడాది మకరవిళక్కు ఏర్పాట్లు చేసింది ట్రావెన్‌కోర్‌ దేవస్థానం. మండలకాల�

    అయ్యప్ప ఆదాయం బాగా పెరిగింది

    December 16, 2019 / 09:59 AM IST

    శబరిమళ అయ్యప్ప ఆలయం ఆదాయం ఘననీయంగా పెరిగింది. మహిళలకు శబరిమళ అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సులలోని మహిళలకు ప్రవేశం కల్పిస్తూ గతేడాది సుప్రీం కోర్టు తీర్పు అనంతరం జరిగిన పరిణామాల నేపథ్

    స్వామి శరణం : తెరుచుకున్న అయ్యప్ప ద్వారాలు

    November 16, 2019 / 11:46 AM IST

    స్వామియే శరణం అయ్యప్ప..ఘోషతో శబరిమల ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. శబరిమల ఆలయ తలుపులను అర్చకులు 2019, నవంబర్ 16వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు తెరిచారు. 41 రోజుల మండల దీక్షల కోసం ఆలయం తెరుచుకుంది. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయంలో అర్చకులు ప్రత్యే�

    అయ్యప్పస్వాముల కోసం : శబరిమలకు ప్రత్యేక రైలు 

    October 29, 2019 / 03:04 PM IST

    శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీ తట్టుకునేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఒక ప్రత్యేక రైలును నడుపుతోంది. విశాఖపట్నం-కొల్లాం మధ్య ఈ రైలు నడుస్తుంది. 2019, నవంబర్ 17 నుంచి 2020 జనవరి 21 మధ్య ఈ ప్రత్యేక రైలు 10 ట్రిప్పులు తిరుగుతుంది.  రైలు నెంబరు 08515 నవంబర్ 17 �

    మకర జ్యోతి : స్వాముల ఎదురు చూపులు

    January 14, 2019 / 09:24 AM IST

    కేరళ : శబరిమలలో కీలక ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుంది. ఈ ఘట్టాన్ని చూసేందుకు భారీగా అయ్యప్ప మాలలు ధరించిన స్వాములు శబరిమలకు చేరుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. జనవరి 14వ తేదీ సొమవారం మక�

10TV Telugu News