Home » babies
అసలు ఆ జబ్బు కనుక్కోవడమే చాలా కష్టమన్నారు. అయితే, ఫస్ట్ వన్ అవర్ లోనే గుర్తించగలిగి..
ఏడుగురు నవజాత శిశువులను హత్య చేసిన బ్రిటీష్ నర్సుకు మాంచెస్టర్ క్రౌన్ కోర్టు జీవిత ఖైదు విధించనుంది. తన సంరక్షణలో ఉండగానే మరో ఆరుగురిని చంపేందుకు ప్రయత్నించిన బ్రిటిష్ నర్సుకు సోమవారం శిక్ష ఖరారు కానుంది. లూసీ లెట్బీ అనే 33 ఏళ్ల యూకే నర్సు ఐ�
బిపర్జోయ్ తుపాన్ సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలో 707 మంది గర్భిణులు ప్రసవించారు. తుపాన్ హోరు గాలిలో భారీవర్షాలు కురుస్తుండగా ఉద్విగ్న క్షణాల మధ్య హైరిస్క్ ప్రాంతాల నుంచి తరలించిన మహిళలకు 707 మంది పిల్లలు జన్మించారు....
తద్వారా సంతానలేమి, జననాల్లో లోపాలు లాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని క్యూషు యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.
సంవర్ధినీ న్యాస్ అనేది ఆర్ఎస్ఎస్ మహిళా విభాగానికి చెందిన రాష్ట్ర సేవికా సమితికి చెందినది. కాగా, ఈ ప్రచారం కింద కనీసం 1,000 మంది మహిళలకు చేరువ కావాలని యోచిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ ప్రచారంలో భాగంగా, న్యాస్ ఆదివారం జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద�
మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంతో గందరగోళం చెలరేగింది. ఆస్పత్రి సిబ్బంది అత్యుత్సాహం వల్ల ఒకే రోజు పుట్టిన ఇద్దరు శిశువులు తారుమారు అయ్యారు. దీంతో బాలింతల కుటుంబ సభ్యులు ఆస్పత్రి తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.
ఇది అందుబాటులోకి రావాలంటే నైతిక నిబంధనలు తొలగాలని హషీం అంటున్నారు. మానవ అండంపై పరిశోధన, కృత్రిమ గర్భధారణ వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా అనేక నైతిక నిబంధనలున్నాయని, తాను ఇప్పటికే వ్యవస్థను పూర్తిగా తయారుచేసినప్పటికీ, ఆ నిబంధనలన్నీ తొలగితే�
జోరున కురిసే వర్షం నుంచి పిల్లల్ని కాపాడుకోవటానికి ఓ తల్లి పక్షి పడే ఆరాటం అమ్మ ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది.
కరోనావైరస్ మహమ్మారి కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సినేషన్ అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మరంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నాయి. అయితే టీకా విష
బ్రెజిల్ లో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.