Home » BADMINTON
ఇటీవల ముగిసిన ఆసియా ఛాంపియన్షిప్ టోర్నీలో భారత షట్లర్ పీవీ సింధు ఓటమికి ముమ్మాటికి కారణం మ్యాచ్ రిఫరీనేనని తేలింది. ఈ ఘటనపై స్పందించిన బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ ఛైర్మన్ చిహ్ షెన్ చెన్.. తప్పిదానికి క్షమాపణలు కోరారు.
ఒకపక్క సినిమాలతో బిజీగా ఉంటూనే బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు ఈ యువ దర్శకుడు. ఇటీవల జరిగిన తెలంగాణ మాస్టర్స్ గేమ్స్ అసోసియేషన్ టోర్నమెంట్లో బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొని...............
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ప్లేయింగ్ కోర్టులో అటూ ఇటూ కదలడమే తప్ప.. ఇలా కొత్తగా డ్యాన్స్ చేస్తూ ముందెప్పుడూ చూసుండరు. సోమవారం సాయంత్రం నడిరోడ్డుపై తమిళ పాటకు డ్యాన్స్ వేస్తూ..
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ మెన్స్ సింగిల్స్ లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో శ్రీకాంత్ ఫైనల్ చేరాడు.
సింధుకు.. నెస్లిహాన్ యిగిట్ (టర్కీ)కి మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కేవలం 35 నిమిషాల్లోనే ముగియగా.. సింధు 21-13, 21-10తో విజయం సాధించింది. ఈ టర్కీ ప్లేయర్తో గతంలో 4సార్లు..
మునుపెన్నడూ లేని విధంగా టోక్యో పారాలింపిక్స్లో భారత క్రీడాకారులు తమ విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా పతకాల పంట పండిస్తూ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు.
పారాలింపిక్స్లో ఇండియా పతకాల సంఖ్య 17కు చేరింది. 4 స్వర్ణ పతకాలు, 7 సిల్వర్, 6 కాంస్య పతకాలు నెగ్గింది.
కర్నాటక రాష్ట్రానికి చెందిన 38సంవత్సరాల సుహాస్ యతిరాజ్ 2007 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. యూపీలో అనేక జిల్లాల్లో కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు.
యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుంచి వచ్చిన లేటెస్ట్ డేటా ప్రకారం.. సగం మంది కంటే ఎక్కువ అమెరికన్లు..
బెంగళూరులోని హాకీ జట్టులోని 6 మంది ఆటగాళ్ళకు కరోనా సోకగా.., ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆటగాళ్ళకు కూడా కరోనా సోకడం కలవరపెడుతుంది. మహిళల డబుల్స్ స్టార్ షట్లర్ నేలకుర్తి సిక్కిరెడ్డి, ఫిజియోథెరపిస్ట్ చల్లగుండ్ల కిరణ్ కరోనా బారినపడ్డారు. దీంతో శానిట�