Home » BADMINTON
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా తాను తమిళ నటుడు విష్ణు విశాల్తో డేటింగ్లో ఉన్నట్లు తెలిపింది..
మరో సమరానికి భారత బ్యాడ్మింటన్ సిద్ధమైంది. వరల్డ్ ఛాంపియన్ షిప్ ముగిసిన కొద్ది రోజుల్లోనే మొదలవనున్న చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్కు మహిళల ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, మాజీ రన్నరప్ సైనా నెహ్వాల్.. పురుషుల సింగిల్స్లో స�
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, అర్జున అవార్డు విజేత సిక్కి రెడ్డి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్కు గురైంది. అంతేకాదు శుక్రవారం తనకు వచ్చిన వాట్సప్ మెసేజ్ చూసి షాక్ అయింది. హ్యాకర్ అకౌంట్ హ్యాక్ చేయడమే కాక తన అకౌంట్ను 700బిలియన్ డాలర్ల�
ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలిచిన పివి సింధుని తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందించారు. ప్రశంసలతో ముంచెత్తారు. సింధు దేశ గౌరవాన్ని నిలబెట్టిందని
బ్యాడ్మింటన్ ఛాంపియన్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ పీవీ సింధు టైటిల్కు ఒక్క అడుగుదూరంలో నిలిచింది. సెమీస్లో చైనా క్రీడాకారిణి చెన్ యూఫీతో తలపడిన సింధు 21-7, 21-14 తేడాతో ఘనవిజయం సాధించింది. కేవలం 40 నిమిషాల్లోనే ఆటను పూర్తి చేసిన సింధు.. ప్ర�
పీవీ సింధు.. కనీస పోరాటం కూడా జరపకుండానే టోర్నీ నుంచి తప్పుకుంది.
'వయస్సు దాచి టోర్నమెంట్ లలో ఆడాలని చూస్తోన్న వారిని నిషేదించాల్సి ఉంది.
ఇండియా ఓపెన్ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ స్టార్లు సొంతగడ్డపై సత్తా చాటుతున్నారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ టోర్నమెంట్లో పీవి సింధు, కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్, పారుపల్లి కశ్యప్ క్వార్టర్ ఫైనల్స్ బరి
స్విస్ ఓపెన్ టోర్నీ నుంచి తప్పుకోవడమే కాకుండా మరో గ్రాండ్ టోర్నీ నుంచి సైనా నెహ్వాల్ తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేర సైనా.. మంగళవారం నుంచి ఆరంభం కానున్న ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ వరల్డ్ టూర్ సూపర్ 500టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు తెల�
సైనా నెహ్వాల్ అభిమానులకు ఇదొక చేదు వార్త. బ్యాడ్మింటన్ రంగంలో ఓ స్టార్ ప్లేయర్గా ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న సైనా నెహ్వాల్.. హాస్పిటల్ పాలైందన్న వార్త వినగానే.. అభిమానులందరిలోనూ షాక్.. కానీ, అందులో కంగారుపడాల్సిన విషయమేమీ లేదు.&n