Home » BADMINTON
జపాన్ ఓపెన్లో భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు కలిసిరావడం లేదు
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు.
సోషల్ మీడియా వేదికగా స్టార్ షట్లర్ అశ్విని పొన్నప్ప స్పందించింది. తమకు ఎలాంటి నిధులు అందలేదని స్పష్టం చేసింది.
పారిస్ ఒలింపిక్స్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి-చిరాగ్ శెట్టిలు అదరగొడుతున్నారు.
ఒకప్పుడు ఏమోగానీ ఇప్పుడు మాత్రం దేశంలో బ్యాడ్మింటన్కు మంచి ఆదరణ లభిస్తోంది.
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూ ఫోర్బ్స్ జాబితాలో ఈ ఏడాదికూడా చోటుదక్కించుకుంది. 2023లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంపాదన కలిగిన 20మంది మహిళా అథ్లెట్ల జాబితాలో 16వ స్థానంలో సింధూ నిలిచింది.
మలేసియా మాస్టర్ట్స్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy) అదరగొట్టాడు. పురుషుల సింగిల్స్లో టైటిల్ గెలిచిన తొలి భారత ఆటగాడిగా హెచ్ఎస్ ప్రణయ్ రికార్డు సృష్టించాడు.
MP Sports Utsava 2022: ఎంపీ తేజస్వి సూర్య ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ‘ఎంపీ క్రీడా ఉత్సవ్ 2022’ను నిర్వహించారు. ఈ క్రీడల్లో యువకులు, పెద్దలు అనే తేడాలేకుండా పాల్గొన్నారు. చివరిరోజు జరిగిన గ్రాండ్ ఫినాలేలో బ్యాడ్మింటన్ మ్యాచ్ను తిలకించేందుకు భ
కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణం లభించింది. బ్యాడ్మింటన్ లో భారత షట్లర్ లక్ష్యసేన్ కు గోల్డ్ మెడల్ దక్కింది. పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్ స్వర్ణ పతకం గెలుచుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్ లో పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో లక్ష�