Home » bail
సోమవారం చేసిన చేతన్ ట్వీట్లో హిందుత్వ అనేది అబద్ధాల పునాదుల మీద నిర్మించబడిందని రాసుకొచ్చారు. రానణుడిని రాముడు చంపడం అనంతరం భారతదేశం ప్రారంభమైందని సావర్కర్ చెప్పిన మాటలు అబద్ధమని, బాబ్రి మసీదు కింద రామాలయం ఉందనేది అబద్ధమని, అలాగే ఈ మధ్య �
బీహార్ లో కోర్టులో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ నాలుగేళ్ల పిల్లాడు నాకు బెయిల్ ఇవ్వండి అంటూ కోర్టుమెట్లెక్కాడు. ఆ పిల్లాడికి రెండేళ్ల క్రితం రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు కేసు నమోదు అయ్యిందని ఆ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ప్రస్తుత�
దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్ కి బెయిల్ మంజూరైంది. షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కొడంగల్ కోర్టు తెలిపింది. దీంతో బైరి నరేశ్ చర్లపల్లి జైలు నుండి విడుదలయ్యాడు. దాదాపు 45 రోజుల పాటు అతడు జైల్లో ఉన్నాడు. హిందువుల మనోభా
అభ్యర్ధన కాపీలు జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థకు పంపినట్లు పేర్కొన్నారు. నేరం రుజువైతే శిక్షను స్వీకరిస్తామని, అంతకు ముందు తమను నేరస్తులుగా పరిగణించరాదని ఖైదీలు చెప్పారు. అయితే ఈ విషయ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి.
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఊరట లభించింది. మనీ లాండరింగ్ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీలోని పాటియాలా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తాను గర్భవతినని తెలిసిన అనంతరం నుంచి తనకు ఆ వ్యక్తి దూరంగా ఉంటున్నాడట. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ వ్యక్తిని ఫిబ్రవరి 2020లో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తన గర్భం గురించి చెప్పగానే అతడు ఆమెను పక్కన పెట్టడం ప్రారంభించాడు. తన గర్భం గు�
ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఈ బెయిల్ మంజూరు చేసింది. 2019 డిసెంబర్లో గయాలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ, అసంసోల్లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలలో సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వి�
22 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న సిద్ధిక్ అనే జర్నలిస్టుకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. హత్రాస్లో జరిగిన ఒక అత్యాచార కేసులోని రహస్యాలను వెలికితీసేందుకు వెళ్తుండగా పోలీసులు అతడ్ని 2020లో అరెస్టు చేశారు.
విరసం నేత వరవరరావుకు సుప్రీంకోర్టు శాశ్వత బెయిల్ మంజూరు చేసింది. ఆయన అనారోగ్యాన్ని, వయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, బెయిల్ను దుర్వినియోగం చేయరాదని సూచించింది.