విరసం నేత వరవరరావుకు సుప్రీంకోర్టు శాశ్వత బెయిల్ మంజూరు చేసింది. ఆయన అనారోగ్యాన్ని, వయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, బెయిల్ను దుర్వినియోగం చేయరాదని సూచించింది.
దాదాపు నలభై రోజులుగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న కేతకి జైలు నుంచి విడుదల కానుంది. కేతకి గత నెలలో శరద్ పవార్ గురించి ఫేస్బుక్లో కొన్ని పోస్టులు చేసింది. దీంతో ఆమెపై థానే, పింప్రి, పుణేల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశాయి.
అటవీ ప్రాంతంలో నివాసం ఉంటున్న గిరిజనులు అటవీ భూమిలో సాగు చేసేందుకు చెట్లను నరికివేస్తున్నారని అధికారులు ఆరోపించారు. చెట్లను నరికివేయకుండా అటవీ అధికారులు అడ్డుకున్నారు. అక్రమంగా పోడు సాగు చేస్తున్నారని 24 మందిపై కేసు నమోదు చేశారు.
షీనాబోరా హత్యకేసులో ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్ మంజూరైంది. పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు బెయిల్ మంజూరుచేసింది. షీనాబోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఇంద్రాణి ముఖర్జీ గత ఆరు సంవత్సరాల నుంచి జైలులో ఉన్నారు. ఈక్రమంలో ఈ కేసును విచా
‘ బాలుడి పెదవులపై ముద్దులు పెట్టడం, ప్రైవేటు పార్టులను తాకటం లైంగిక నేరం కాదు’..అంటూ నిందితులకు బెయిల్ మంజూరు చేసింది బాంబే హైకోర్టు.
ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ.. రోడ్ మీద పాదచారులకు ఇబ్బంది కలిగిస్తున్న యువకుడిపై కేసు ఫైల్ అయింది. అరెస్ట్ అయిన వ్యక్తి బెయిల్ కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు.
లఖింపూర్ ఖేరీ కేసులో ప్రధాన నిందితుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా అలియాస్ టెనీ కొడుకు ఆశిష్ మిశ్రా జైలు నుంచి బయటకు వచ్చాడు.
కిట్టీ పార్టీలు, పెట్టుబడుల పేరుతో కోట్లు కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న శిల్ప చౌదరికి బెయిల్ వచ్చింది.
బీజేపీ నేతలపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో అరెస్టైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సాయోని ఘోష్కి బెయిల్ లభించింది.
బెయిల్ పై బయటకు వచ్చాక షరతులతో కూడిన బెయిల్ నిబంధనలను ఉల్లంఘించాడు భార్గవ్. దీంతో భార్గవ్ పై దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ మెమో ఫైల్ చేశారు. కేసు విచారణలో ఉండగా సాక్షులను ప్రభావితం చేసేలా