Home » bail
అమరావతిలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని అరెస్ట్ అయిన టీడీపీ నేత, ఎంపీ గల్లా జయదేవ్ కు మంగళగిరి మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కు బెయిల్ వచ్చింది. బుధవారం(జనవరి-15,2020)చంద్రశేఖర్ కు ఢిల్లీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాలు ఆయన ఢిల్లీకి దూరంగా ఉండాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఈ నాలుగు వారాల సమయంలో ప్రతి శనివ
7 గంటల ఉత్కంఠకు తెరపడింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విడుదల అయ్యారు. అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి ఆయన బయటకు వచ్చారు.
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ముఖ్యంగా యూపీలో మహిళల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని యోగి సర్కర్ ప్రకటనలు చేస్తున్నప్పటికీ మహిళలపై దాడులు రోజురోజుకీ పెరిగుతున్నాయి తప్ప ఆగడం లేదు. ఇటీవల ఉన్నావోలో ఓ అత్యాచార బాధితు�
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టు ఇవాళ(డిసెంబర్-4,2019)ఉదయం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. చిద్దూకి బెయిల్ మంజూరు అనంతరం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. చిదంబరాన్ని 106 రోజుల పాటు జైలులో ఉంచ�
మధ్యప్రదేశ్ జబల్పూర్ జిల్లాలో దారుణం జరిగింది. 17 ఏళ్ల యువతిపై సెప్టెంబర్లో 19 ఏళ్ల యువకుడు శివకుమార్ అత్యాచారానికి యత్నించాడు.బాధితురాలి కుటుంబ సభ్యులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా..విచారణ జరిపిన పోలీసులు యువకుడిని అరెస్ట్ చేయటం..కే
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను టీడీపీ చీఫ్ చంద్రబాబు పరామర్శించారు. పలు కేసుల్లో అరెస్ట్ అయిన చింతమనేని 67 రోజుల తర్వాత జైలు నుంచి బెయిల్ పై
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ లీడర్ చింతమనేని ప్రభాకర్కు బెయిల్ మంజూరైంది. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో జిల్లా కోర్టు 2019, నవంబర్ 15వ తేదీ శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో నవంబర్ 16వ తేదీ శనివారం ఆయన జైలు నుంచి విడుదల అయ్య�
కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్కు ఇవాళ(నవంబర్-15,2019) సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో ఆయనకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కొట్టేసింది. మా
తన ఆరోగ్యం బాగా లేదని..బెయిల్ మంజూరు చేయాలని కోరిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం మాటలను ఢిల్లీ హైకోర్టు వినిపించుకోలేదు. ఆయన దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను 2019, నవంబర్ 01వ తేదీ శుక్రవారం కొట్టివేసింది. చిదంబరం ఆరోగ్యం