Home » Bajrang Dal
పాకిస్థాన్కు చెందినవి భారత్కు చెందినవని చెబుతారని, ప్రధానమంత్రి స్థానంలో ఉండి ప్రజలను ఇలా తప్పుదోవ పట్టించడమేంటని ఎద్దేవా చేశారు. అయోధ్య తాళాలను రాజీవ్ గాంధీ తెరిచారని మోదీయే అంటరని, మళ్లీ దానికి విరుద్ధంగా మాట్లాడతారని అన్నారు.
ఫిబ్రవరి 16న భివానీలో జునైద్, నసీర్ అనే ఇద్దరు ముస్లిం వ్యక్తులు పూర్తిగా కాలిపోయి మృతదేహాలుగా కనిపించారు. ఇద్దరు బాధితులను గోసంరక్షకులు అపహరించి హత్య చేశారని ఆరోపణలు ఉన్నాయి. బజరంగ్ దళ్తో సంబంధం ఉన్న ఐదుగురు నిందితులను పోలీసులకు అరెస్ట్ �
వాలంటైన్స్ డే మన సంస్కృతి కాదు. అది విదేశాల విష సంస్కృతి. అందుకే వాలంటైన్స్ డేను బహిష్కరిద్దాం. ఫిబ్రవరి 14న పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లను స్మరిద్దాం. ఈ రోజును అమర జవాన్ల గుర్తుగా జరపాలని వీహెచ్పీ నిర్ణయించింది.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక గత కొన్ని రోజులుగా ఈ సినిమా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి విడుదలైన ‘బేషరం రంగ్’ సాంగ్ తో ఈ వివాదం మొదలయింది. కాగా ఈ సినిమా ఎట్టి �
అందాల భామ సాయి పల్లవి నటిస్తున్న తాజా చిత్రం ‘విరాట పర్వం’ మరికొద్ది గంటల్లో రిలీజ్కు రెడీగా ఉంది. ఈ సినిమాలో ఆమె వెన్నెల అనే పల్లెటూరి...
శివమొగ్గలోని సీగెహెట్టిలో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు గుర్తు తెలియని దుండగులు. చనిపోయిన వ్యక్తి హర్షగా గుర్తించారు. ఇతను వృత్తిరీత్యా టైలర్ తో పాటు భజరంగ్ దళ్ కార్యకర్తగా ఉన్నా
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో బుధవారం దారుణ ఘటన చోటు చేసుకుంది.
Bajrang Dal leader: క్రిష్టమస్ పండుగ సందర్భంగా చర్చిలకు వెళ్లాలనుకునే హిందువులకు భజరంగ్ దళ నాయకుడు వార్నింగ్ ఇచ్చాడు. అస్సాంలోని కచర్ జిల్లాలో జరిగిన వేదిక సందర్భంగా మాట్లాడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో క్రిష్టమస్ పండుగకు చర్చ�
అంతర్వేదిలో కరోనా కలకలం రేపింది. దగ్ధమైన రథం దగ్గర విధులు నిర్వహిస్తున్న పోలీసులకు వైరస్ సోకింది. దీంతో వారందరూ క్వారంటైన్ కు వెళ్లిపోయారు. ఎస్పీ నయీమ్ కరోనా బారిన పడ్డారన్న విషయం బయటపడింది. ఆయనతో పాటు అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, రాజోలు సీఐ ద�
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి తన వ్యాఖ్యలతో వేడి పుట్టించారు. బీజేపీ, భజరంగ్ దళ్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ..వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ISI నుంచీ బీజేపీ, భజ్రంగ్ దళ్..భారీగా డబ్బు తీసుకున్నాయని ఆరోపించా�