Home » bakrid
నటి పూర్ణ అలియాస్ షమ్నా ఖాసీం తన భర్త, కొడుకులతో కలిసి నేడు బక్రీద్ సందర్భంగా స్పెషల్ ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపింది.
బక్రీద్, మొహర్రం సందర్భంగా రోడ్లపై ప్రయాణించే వారికి ఇబ్బంది కలుగకుండా చూడాలి. రోడ్డు భద్రతలను పాటించాలి. రోడ్డు భద్రత అమలు విషయంలో సంబంధిత మత పెద్దలతోను, విద్యావేత్తలతోను స్థానిక అధికారులు సంప్రదించాలి.
దేశవ్యాప్తంగా ఘనంగా బక్రీద్ వేడుకలు జరుగుతున్నాయి. మసీదుల్లో ముస్లింలు ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీదు, జహంగీర్ పురి మసీదు, సీలంపూర్ ఉమర్ మసీదు, ఫతేపురి మసీదులో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. బక్రీద్ సందర్భంగా ము�
భూమిమీద అనేక జాతుల జంతువులు ఉంటాయి.. వీటిలో కొన్ని చూడగానే నవ్వు తెప్పిస్తాయి. మరికొన్ని వికారం పుట్టిస్తాయి.. ఇంకొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇలా ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసే విధంగా ఉన్న ఓ మేక నైజీరియాలోని ఓ మార్కెట్లో కనిపించింది. సా
ఢిల్లీలో రామ్లీలా మైదానానికి ఆనుకొని ఉన్న హనుమాన్ వాటిక ఆలయానికి చెందిన గౌషాల చారిత్రాత్మక క్షణానికి సాక్షిగా మారింది. ఇక్కడ ముస్లిం రాష్ట్రీయ మంచ్(ఎంఆర్ఎం) ఆఫీసు బేరర్లు ఆవును చట్టబద్ధంగా విరాళంగా ఇచ్చారు.
కేరళలో సగటు టెస్ట్ పాజిటివిటీ రేటు ఇంకా 10 శాతానికి మించి ఉన్న నేపథ్యంలో కేరళలో మరో వారం లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్లు సీఎం పిన్నరయి విజయన్ మంగళవారం(జులై-20,2021)ప్రకటించారు.
ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పర్వదినం బక్రీద్ సమీపిస్తోంది. ఈ నెల 20, 21 తేదీల్లో బక్రీద్ జరుపుకోవడానికి ముస్లింలు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఏపీలో కోవిడ్ నియంత్రణ కోసం అమలు చేస్తున్న కర్ఫ్యూ కొనసాగుతున్న దృష్ట్యా బక్రీద్ నిర్వ�
హైదరాబాద్ నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. బిర్యానీ కోసం ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. బిర్యానీ తినే విషయంలో అన్నతో జరిగిన గొడవతో మనస్తాపం చెందిన బాలిక ఉరేసుకుని చనిపోయింది. మల్లాపూర్ డివిజన్లోని దుర్గానగర్కు చెంద�
మరికొద్ది రోజుల్లో ముస్లిం సోదరులు బక్రీద్ సందర్భంగా జరుపుకోనున్న ప్రత్యేక ప్రార్థనల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక సూచనలు ఇచ్చింది. ఈద్ – ఉల్ -అదా (బక్రీద్ పండుగ) ప్రార్ధనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన సూచనల వివరాలు ఇలా ఉన�