Home » bandi sanjay
ఆయన చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల్లో చర్చనీయాంశమయ్యాయి.
మునుగోడులో బీజేపీని ఓడించడానికి సీఎం కేసీఆర్ 100 మంది కౌరవులను పంపించారని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
అధ్యక్షుడిగా ఎంతో కష్టించి పనిచేసినా.. ఏ కారణం లేకుండా పదవి నుంచి తప్పించడంపై సంజయ్ అసంతృప్తితో ఉన్నట్లు వస్తున్న వార్తలతో కమలం పార్టీలో కలకలం రేగింది.
అధ్యక్షుడిని మార్చినా ఈటలపై మాత్రం పెద్ద భారమే మోపింది. సంజయ్ పక్కకు తప్పుకోవడంతో బీజేపీలో చేరికలు పెరుగుతాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Renuka Chowdhury : రాష్ట్రంలో ప్రగతి కావాలంటే, నిజంగా ప్రజలకు మంచి రోజులు రావాలంటే కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు గుర్తు తెచ్చుకుంటారు.
దేశభక్తుల విగ్రహాలను అవమానపరిస్తే నిరసనలు తప్పవని హెచ్చరించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్పందించాలని, సమస్యను సద్దుమణిగేలా చూడాలన్నారు.
బండి సంజయ్ మాట్లాడుతూ... తనను రారా.. పోరా అనే చనువు కిషన్ రెడ్డికి మాత్రమే ఉందని చెప్పారు.
Telangana BJP : బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే సంకేతాలను ఇస్తున్నట్లుగా బీజేపీ హైకమాండ్ శైలి ఉందని నేతలు అంటున్నారు.
Eanugu Ravinder Reddy : ఆ పదవి దక్కకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని, తన దారి తను చూసుకునే పనిలో ఉన్నట్లుగా సమాచారం వస్తోంది.
Komatireddy Raj Gopal Reddy : పార్టీలో తనకు సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదని రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.