Home » bandi sanjay
బీజేపీలో చేరడం ద్వారా మరింతగా హిందుత్వం కోసం, పార్టీ కోసం పని చేస్తాననే ప్రపోజల్ ను బీజేపీ నేతల ముందు ఉంచినట్లుగా తెలుస్తోంది. Chikoti Praveen
ఇటీవలే బండి సంజయ్ కేంద్ర మంత్రి అమిత్ షాను కూడా కలిసిన విషయం తెలిసిందే.
బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి చోటు దక్కింది. తెలంగాణ నుంచి బండి సంజయ్ ను కొత్తగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది.
జులై 30వ తేదీన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలోని బృందం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనుంది. బండి సంజయ్ బృందం నేతృత్వంలోని బృందం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనుంది.
భారతీయ రాజకీయాల్లో చాణక్య వంటి అమిత్ షాతో సమావేశం కావడం ఉత్సాహాన్నిస్తుందని బండి సంజయ్ చెప్పారు.
మానకొండూర్ నియోజకవర్గానికి చెందిన అజయ్ వర్మను వెంటనే కరీంనగర్ లోని గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. అతడి వెంట కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉన్నారు.
ఆయన చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల్లో చర్చనీయాంశమయ్యాయి.
మునుగోడులో బీజేపీని ఓడించడానికి సీఎం కేసీఆర్ 100 మంది కౌరవులను పంపించారని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
అధ్యక్షుడిగా ఎంతో కష్టించి పనిచేసినా.. ఏ కారణం లేకుండా పదవి నుంచి తప్పించడంపై సంజయ్ అసంతృప్తితో ఉన్నట్లు వస్తున్న వార్తలతో కమలం పార్టీలో కలకలం రేగింది.
అధ్యక్షుడిని మార్చినా ఈటలపై మాత్రం పెద్ద భారమే మోపింది. సంజయ్ పక్కకు తప్పుకోవడంతో బీజేపీలో చేరికలు పెరుగుతాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.