Home » bandi sanjay
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే లక్ష్యంతో కమలనాథులు వేసిన మాస్టర్ ప్లాన్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది.
ప్రధాని పర్యటనతో ప్రగతి భవన్ లో భూకంపం వచ్చిందంటూ బండి సంజయ్ సెటైర్లు వేశారు. కేసీఆర్ అల్లుడు నిన్న టీవీ పగుల గొట్టారని కల్వకుంట్ల కుటుంబం లో లొల్లి స్టార్ట్ అయ్యింది అంటూ విమర్శలు సంధించారు.
కాంగ్రెస్.. బీఆర్ఎస్ల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర డిమాండ్ ఉండగా.. కమలం పార్టీలో పూర్తి రివర్స్గా తయారైంది పరిస్థితి.. అసలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు బీజేపీ నేతలు ఎందుకు వెనకాడుతున్నారు?
కరీంనగర్లో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు సరిగా చేయలేదని ఎంపీ బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రేపటి నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని సీఎం కేసీఆర్ ఖూనీ చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో..
చిత్తశుద్ధి ఉంటే నేరుగా ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వేములవాడ రాజన్నకు ఏటా రూ.100 కోట్ల చొప్పున రూ.400 కోట్లు ఇస్తానని చెప్పి దేవుడికే శఠ గోపం పెట్టారని ఎద్దేవా చేశారు.
బంట్రోతులు అందరూ చొక్కాలు చించికుంటున్నారు. రాజకీయ విచక్షణ కోల్పోయి వీధి కుక్కల కంటే దిగజారి మాట్లాడుతున్నారు. Revanth Reddy - CM KCR
చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపే : బండి సంజయ్
మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అంత ఆదరాబాదరగా అరెస్ట్ చేయాల్సిన పని లేదని పేర్కొన్నారు. G20 సమావేశాలు జరుగుతున్నప్పుడే అరెస్ట్ కి సమయం కుదిరిందా అని ప్రశ్నించారు.
తెలంగాణలో బీజేపీ తప్ప... బీఆర్ఎస్ అధికారంలోకి రాదన్నారు. ఒవైసీ చెబితే.. సమైక్యత దినోత్సవం జరుపుతున్నారని పేర్కొన్నారు.