Home » bandi sanjay
Bandi Sanjay: బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయని పార్టీ నాయకులకు కేసీఆర్ చెబుతున్నారని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్..
కార్యకర్తగా మొదలై ప్రజల కోసం కొట్లాడి ఎంపీని అయ్యానని బండి సంజయ్ చెప్పారు. బీజేపీకి ఓటేసి..
ఈ పాదయాత్రకు ప్రజాహిత యాత్రగా నామకరణం కూడా చేశారు. బండి సంజయ్ చేపట్టే పాదయాత్రతో..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ ప్రకటిస్తామని చేసుకున్న ప్రచారాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు.
మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ ఎందుకు జరిపించడం లేదు.. కేవలం మేడిగడ్డ బ్యారేజీపైనే ఎందుకు జ్యుడీషియల్ విచారణ అడుగుతున్నారని బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రణాళిక వివరించి ప్రజలకు భరోసా ఇవ్వాలని బండి సంజయ్ అన్నారు. అప్పులు తీర్చేందుకు వేసుకున్న..
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు బీజేపీ అధిష్ఠానవర్గం కీలక పదవి కట్టబెట్టింది. ఎన్నికలు సమీపించిన దృష్ట్యా అధికార బీజేపీ యువజన విభాగం, రైతు సంఘం, మహిళా విభాగాల అధిపతులుగా కొత్త నేతలను నియమి
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అధిష్ఠానం తనను ఎక్కడ నుంచి పోటీ చేయాలని కోరితే అక్కడి నుంచి పోటీ చేస్తానన్నారు. ఒకవేళ పోటీ నుంచి తప్పుకోవాలని ఆదేశించినా..
సోషల్ మీడియాలో జరుగుతోన్న రచ్చను నేతలు కంట్రోల్ చేయకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీకి పరాభవం తప్పదనే విమర్శలు వినిపిస్తున్నాయి
కరీంనగర్ ఎంపీ స్థానంపై బండి సంజయ్ ఫోకస్