Home » bandi sanjay
ఏపీ నుంచి మంత్రివర్గం రేసులో శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, అమలాపురం ఎంపీ హరీశ్ మాధుర్, కృష్ణప్రసాద్, భరత్, పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బైరెడ్డి శబరి ఉన్నారు.
ప్రధాని మోదీతో పరిమిత సంఖ్యలో కేంద్రమంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తే..తెలంగాణ నుంచి కిషన్రెడ్డి ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. పూర్తిస్థాయి క్యాబినెట్ కొలువుదీరితే మాత్రం..తెలంగాణ నుంచి ముగ్గురు ఓత్ తీసుకుంటారని తెలుస్తోంది.
తెలంగాణలో బీజేపీ తరపున లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు ఢిల్లీకి పయనమయ్యారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఒక్క..
బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలవబోతుంది
Bandi Sanjay: రాజ్యాంగ మౌలిక సూత్రాలని కేసీఆర్ ఉల్లంఘించారని అన్నారు.
పోలింగ్ ముగియడంతో రిలాక్సింగ్ మూడ్లో తెలంగాణ నేతలు
కాంగ్రెస్కు ఓటేస్తే మిగిలేది గాడిదగుడ్డేనని, కాంగ్రెస్ హస్తం భస్మాసుర హస్తమని తెలిసేసరికి గుర్తును గాడిద గుడ్డుగా మార్చారా? అంటూ ఎద్దేవా చేశారు.
ఎమర్జెన్సీ టైంలో బలవంతంగా రాజ్యాంగంలో ‘సెక్యులర్’ అనే పదాన్ని చేర్చింది కాంగ్రెస్ కాదా? అంటూ బీజేపీ ఎంపీ ప్రశ్నించారు.