Home » Bangladesh Crisis
హసినాకు ఈ గతి పడుతుందని తాను ముందే ఊహించానంటున్నారు భారత్కు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని. గతేడాది డిసెంబర్ లోనే దీని గురించి హసినాను అలర్ట్ చేసినట్టు చెప్పారాయన.
బంగ్లాదేశ్ లో తాజా పరిణామాల నేపథ్యంలో బంగ్లా - భారత్ సరిహద్దుల్లో తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేశారు. సరిహద్దులకు బీఎస్ఎఫ్ అదనపు బలగాలను ప్రభుత్వం మోహరించింది.
అధికారంలో ఉన్న షేక్ హసీనా ఆధ్వర్యంలోని బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీ.. భారత్కు అనుకూలంగా ఉందన్న ఆవేదనతో పాక్ టెర్రరిస్ట్..