Home » bangladesh
దేశంలో సంచలనం సృష్టించిన శ్రద్ధ హత్య ఘటనలాగే బంగ్లాదేశ్లో మరో ఘటన జరిగింది. అక్కడ కూడా ఒక వ్యక్తి తన ప్రేయసిని ముక్కలుగా నరికి చంపాడు. అయితే, బాధిత యువతి భారతీయురాలు.
బంగ్లాదేశ్ కు చెందిన ఇద్దరిని భారత సరిహద్దు భద్రతా దళ(బీఎస్ఎఫ్) సిబ్బంది కాల్చి చంపారు. జంతువుల తలలను వారు స్మగ్లింగ్ చేస్తున్నారని, లొంగిపోవాలని ఎంతగా హెచ్చరికలు చేసినప్పటికీ స్మగ్లర్లు వినిపించుకోలేదని బీఎస్ఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. స్�
ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా నిన్న అడిలైడ్ ఓవల్ లో జరిగిన మ్యాచ్ లో భారత ఆటగాడు విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడని బంగ్లాదేశ్ వికెట్ కీపర్-బ్యాటర్ నూరుల్ హసన్ ఆరోపించాడు. దీన్ని ఫీల్డ్ అంపైర్లు కూడా గమనించలేదని చెప్ప�
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా అడిలైడ్ ఓవల్ లో కాసేపట్లో టీమిండియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా, టీ20 ప్రపంచ కప్ లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లో టీమిండి�
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో నేడు టీమిండియా తలపడనుంది. అడిలైడ్ ఓవల్ లో మ్యాచ్ జరుగుతుంది. రెండు రోజుల క్రితమే టీమిండియా అక్కడకు చేరుకుంది. భారత క్రికెటర్లు మైదానంలో ప్రాక్టీస్ చేసిన వీడియోను బీసీసీఐ ట్విట
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా రేపు బంగ్లాదేశ్ తో టీమిండియా తలపడనుంది. ఇప్పటివరకు ఈ టోర్నమెంట్లో మూడు మ్యాచులు ఆడిన బంగ్లాదేశ్ రెండింట్లో గెలిచి, ఒకదాంట్లో ఓడిపోయింది. టీమిండియా కూడా మూడు మ్యాచులు ఆడి రెండింటిలో విజయం సా
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఎల్లుండి బంగ్లాదేశ్ తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచుకు సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ దూరమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో టీమిండియా ఓడిపోయిన విషయం
దుకాణం వద్దకు రాగానే పోలీసులతో పాటు జనం గుమిగూడి ఉండటం కనిపించిందని, పోలీసులు తనను షాపులోకి వెళ్లనీయలేదని జంటూ మియా చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు ఒక వ్యక్తితో కలిసి షాపు బయటకు రావడంతో తనకు అసలు విషయం అర్ధమైందని అన్నాడు. కాగా, పట్టుబ
బంగ్లాదేశ్లో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ లోని జెనైదాలోని కాళీ మాత ఆలయంలో దుండగులు దాడికి పాల్పడ్డారని అక్కడి అధికారులు చెప్పారు. దేవత విగ్రహాన్ని ముక్కలుగా చేశారని వివరించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్య�
నేషనల్ పవర్ గ్రిడ్ ఫెయిల్ కావడంతో బంగ్లాదేశ్ దాదాపు పూర్తిగా అంధకారంలోనే ఉంది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయం నుంచి దేశంలో కరెంటు పోయింది. కరెంటు పునరుద్ధరించేందుకు ఇంకా చాలా సమయం పడుతుందని అధికారులు అంటున్నారు.