Home » bangladesh
భారత పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనాతో భారత పారిశ్రామిక దిగ్గజం..ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతం ఆదానీ భేటీ అయ్యారు.
కొవిడ్ మహమ్మారి సమయంలో, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం సమయంలో భారత్ తమకు అందించిన సాయం మర్చిపోలేనిదని, తమకు సహకారం అందించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఆమె భారత్
శ్రీలంకలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తమ దశంలో నెలకొనబోవని బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా అన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంకలో ఆర్థిక, ఆహార సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ఆ పరిస్థితులను బంగ్లాదేశ్, పాకి�
బంగ్లాదేశ్కు వలస వచ్చిన లక్షలాది మంది రొహింగ్యాలు తమ దేశానికి భారంగా మారరని ఆ దేశ ప్రధానమంత్రి షెయిక్ హసీనా అన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... రొహింగ్యాలను వారి సొంత ప్రాంతాలకు పంపేందుకు ప్రపంచ సమాజం చొరవచూపాలని కోరారు. ఈ సమస్�
Assam: అస్సాంలో జిహాదీల కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని, ఒక రకంగా రాష్ట్రం జిహాదీలకు అడ్డాగా మారిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. కొంత కాలం క్రితం బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడ్డ ఆరుగురు.. లాక్డౌన్ సమయాన్ని ఆసరా చేసుకు�
జింబాబ్వే క్రికెట్ జట్టు ఆల్ రౌండర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ ర్యాన్ బర్ల్ అదిరిపోయే బ్యాటింగ్ చేశాడు. ఒకే ఓవర్ లో 5 సిక్సులు, ఓ ఫోర్ బాది మొత్తంగా 34 పరుగులు సాధించి ఔరా అనిపించాడు.
పట్టాలపై నుంచి వెళ్తున్న మినీ బస్సును ఎక్స్ప్రెస్ రైలు ఢీకొంది. ఈ ఘటనలో 11 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన బంగ్లాదేశ్లో శుక్రవారం జరిగింది.
రెండుగా విడిపోయిన తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీలు కలిసాయి..అటువంటప్పుడు విడిపోయిన భారత్,పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలు తిరిగి ఎందుకు ఒక్కటిగా కలవకూడదు? ఈ మూడు దేశాలు కలవాల్సిన అవసరం ఉంది అంటూ వ్యాఖ్యానించారు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్.
యునైటెడ్ కింగ్డమ్ (యూకే)కు సంబంధించి భారత రాయబారిగా నియమితులయ్యారు విక్రమ్ దొరైస్వామి. ప్రస్తుతం ఆయన బంగ్లాదేశ్లో భారత రాయబారిగా ఉన్నారు. త్వరలోనే ఆయన యూకేలో అంబాసిడర్గా బాధ్యతలు స్వీకరిస్తారు.ambassador to UK
మహమ్మద్ ప్రవక్తపై నురూప్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బంగ్లాదేశ్లో ప్రార్థనల అనంతరం వేలాది మంది ముస్లింలు నిరసన ప్రదర్శనలకు దిగారు. ముస్లిం మెజారిటీ దేశాలన్నీ భారత్తో దౌత్యపర సంబంధాలను తెం