Home » bank accounts
telangana rythu bandhu : తెలంగాణలో మరోదఫా రైతుబంధు నిధుల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ యాసంగిలో కూడా ఎకరాకు రెండో దఫా నిధుల కింద ఐదు వేల రూపాయల చొప్పున రైతు ఖాతాలో జమ చేయబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వ్యవసాయ, బ్యాంకు అధికారులతో ఇ�
Diwali bonus : సింగరేణి గని కార్మికులకు యాజమాన్యం మరో తీపి కబురు అందించింది. దీంతో దీపావళికి వారం ముందే సింగరేణిలో వెలుగులు విరజిమ్మాయి. దీపావళి సమయంలో అధికారులు కాకుండా ఉద్యోగులు, కార్మికులు, సిబ్బందికి పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ స్కీంలో
online cheating: ఎప్పుడైనా.. ఎక్కడున్నా.. మిమ్మల్ని మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు సిద్ధంగా ఉంటారు.. మీలోని అమాయకత్వమో, అత్యాశో మీ కొంపలు ముంచేస్తుంది. మీలో ఏ మూలనో ఉన్న అత్యాశలపై వల వేస్తారు. మెయిల్ పంపిస్తారు.. లేదా ఫోన్ చేస్తారు. ఈ వివరాలన్నీ సేకరించా�
online cheatings: పండుగ సీజన్ వచ్చేసిందంటే.. కొత్త బట్టలు కొనుక్కోవాలని, బోనస్లు పడితే ఇంట్లోకి కొత్త వస్తువు తెచ్చుకోవాలని అనిపిస్తుంది. ఈ కరోనా టైంలో బయటికి వెళ్లి షాపింగ్ చేస్తే వైరస్ రూపంలో కొత్త బోనస్ వచ్చే ప్రమాదం ఉంది. అదేదో ఆన్లైన్లో కొ�
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేరుతో లక్నోలోని ఓ బ్యాంక్లోని రెండు ఖాతాల్లో డబ్బులు మాయమయ్యాయి. నకిలీ చెక్కులపై గుర్తు తెలియని వ్యక్తులు ఫోర్జరీ చెక్తో రూ.9లక్షలు విత్ డ్రా చేశారు. సెప్టెంబర్ 1న బ్యాంకు నుంచి నకిలీ చెక్కులద్వారా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా లక్ష కోట్ల ఫైనాన్సింగ్ సదుపాయాన్ని ప్రారంభించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రాయితీ రుణాలు ఇవ్వడానికి రూ .1 లక్ష కోట్ల కార్పస్తో అగ్రి-ఇన్
టిక్టాక్ బ్యాక్ లేదా టిక్ టాక్ ప్రో పేరుతో మీ ఫోన్ కు ఏదైనా మేసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త. పొరపాటున కూడా క్లిక్ చేయకండి. ఒకవేళ క్లిక్ చేశారంటే చాలా బాధపడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎంత చింతించినా ప్రయోజనం ఉండదు. మీ ఫోన్ హ్యాక్ అవ్వడం ఖాయం. ఆ తర్వ�
లాక్ డౌన్ కారణంగా ఉపాధి, ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు రూ. 1,500 నగదు సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు సాయం కూడా చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు దారులకు ఇచ్చిన హామీని పూర్తి చేసేందుకు కేసీఆర్ సర్కార్ సిద్ధమైంది. కరోనా రాకాసి మూలంగా పేదలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కార్డు ఉన్న ప్రతి క�
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇప్పటివరకు దాదాపు 1200మందికి కరోనా సోకినట్లు తేలింది. దాదాపు 30మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్(COVID-19) వ్యాప్తిని నిరోధించేందుకు ఇప్పటికే 21రోజుల లాక్ డౌన్ ను భారత్ ప్రకటించిన విషయం తెలి