Home » bank accounts
యెస్ బ్యాంకు(Yes Bank) ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఆర్టీజీఎస్ (Real time gross settlements) సర్వీసులను ఎనేబుల్ చేశారు. ఖాతాదారులు తమ క్రెడిట్ కార్డు బకాయిలు, రుణాలు ఇతర బ్యాంకు ఖాతాల నుండి చెల్లింపులు చేయడానికి ఆర్టీజీఎస్ సేవలు ప్రారంభించినట్టు ఎస్ బ్యాంక్ బుధవారం
పబ్లిక్ Wi-Fi వాడుతున్నారా? మీ బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జాగ్రత్త. వైఫై కనెక్షన్ ద్వారా ఈజీగా డేటా షేర్ చేసుకోవచ్చు. మొబైల్ డివైజ్ లేదా డెస్క్ టాప్ ఇలా ఏ డివైజ్ నుంచి అయినా ఈజీగా ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ఇదే యూజర్ల కొంప ముంచుతోంది. ఫ్రీగా వైఫై దొరి
గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్. త్వరలో గూగుల్ పే యాప్ పై.. మీ బ్యాంకు అకౌంట్లను చెక్ చేసుకోనే సదుపాయం రానుంది. వాల్ స్ట్రీట్ జనరల్ రిపోర్టు ప్రకారం.. గూగుల్ పే కంపెనీ కూడా ఆపిల్, ఫేస్ బుక్ బాటలో పేమెంట్స్ విధానంపై దృష్టిసారించింది. సెర్చ్ ఇంజిన�
ఒక ప్రాంతం నుంచి మరో చోటకు మారిన వారు బ్యాంకు ఖాతాను తెరిచేందుకు ఇబ్బంది పడకుండా కేవైసీ నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. వలసదారులు సెల్ఫ్ డిక్లరేషన్ తోనే ఖాతాను తెరిచే విధంగా వెలుసుబాటు కల్పించింది.
జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పథకం రైతు భరోసా. ఈ పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ స్కీమ్ అమలు కోసం రూ. 5వేల 510 కోట్లు రిలీజ్ చేసింది.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన’ పథకం మరో మైలురాయి చేరేందుకు సిద్ధం అవుతుంది. ప్రతి కుటుంబానికి బ్యాంక్ ఖాతా ఉండాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ ‘జన్ ధన్ యోజన’ పథకాన్ని 2014 ఆగస్టులో ప్రారం�
హైదరాబాద్: 'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం రెండో విడతలో భాగంగా బుధవారం(మార్చి-6-2019) మరికొందరి రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. 7.60లక్షల మంది
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సంచలన హామీ ఇచ్చారు. పేదలపై వరాల జల్లు కురిపించారు. గెలుపే టార్గెట్గా ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఆయన.. పేదలను ఆకర్షి
ఢిల్లీ: ఎన్నికల వేళ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రధాని మోడీ స్కెచ్ వేస్తున్నారు. ఓసీలను ప్రసన్నం చేసుకునేందుకు రిజర్వేషన్ల అస్త్రం ప్రయోగించారు. నిరుద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసర�
హైదరాబాద్: సిమ్ స్వాపింగ్ ద్వారా బ్యాంకు ఎకౌంట్లో డబ్బులు కాజేసే నైజీరియన్ ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఫిషింగ్ మెయిల్స్ చేసి, కంపెనీ వివరాలు, ఫోన్ నెంబరు తెలుసుకుని వాటి ద్వారా సిమ్ స్వాప్ చేసి కంపెనీల బ్యాంకు ఖాతాలను క