Home » bank accounts
స్కూల్కు వెళ్లే విద్యార్థుల బ్యాంకు అకౌంట్లో రూ.900 కోట్ల డబ్బులు. వందో వెయ్యి చూస్తే చాలా గొప్పగా ఫీలయ్యే విద్యార్థుల అకౌంట్లోకి కోట్ల డబ్బులు ఎలా వచ్చాయంటే..
సైబర్ ప్రపంచం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. సైబర్ ప్రపంచాన్ని మంచికి వాడుకునేవారు ఎందరో.. కానీ, కొందరు నేరగాళ్లు మాత్రం సైబర్ క్షేత్రాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రపంచ భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు.
వ్యవసాయం కోసం రైతులకు ఆర్థికసాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే రైతుబంధు. రైతు బంధు సాయానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. కస్టమర్లకు తెలియకుండానే వారి అకౌంట్లలో డబ్బులు కాజేస్తున్నారు. ఇద్దరు బ్యాంకు ఖాతాదారుల అకౌంట్లలో డబ్బులు మాయమయ్యాయి.
సిద్ధిపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై సిద్దిపేట కలెక్టరేట్ నుంచి మంత్రి హరీష్ రావు అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం రైతులకు డబ్బులు చెల్లించేందుకు సీఎం కేసీఆర్ రూ.26వేల కోట్లు సిద్ధంగా ఉంచ�
జగనన్న విద్యాదీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులను ఈ నెల(ఏప్రిల్) 16న ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది. వాస్తవానికి ఈ నెల 9న డబ్బులు వేయాల్సి ఉంది. కానీ డబ్బులు రాలేదు. దీంతో అందరిలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింద�
స్మార్ట్ ఫోన్లు వచ్చాక రకరకాల యాప్స్ పుట్టగొడుగుల్లా వచ్చాయి. తమ పనులు ఈజీగా అయ్యేందుకు చాలామంది ప్లే స్టోర్ నుంచి యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారు. అయితే, అందులో ఏది సురక్షితం, ఏది డేంజర్ అనే విషయం ఎవరికీ తెలీదు. ఇలాంటి వివరాలు ఏవీ తెలుసుకోకుం�
sbi warns customers regarding upi fraud: ఈ మధ్య డిజిటల్ పేమెంట్లు పెరిగిపోయాయి. అదే సమయంలో మోసాలూ పెరిగాయి. ఎలాంటి యూపీఐ లావాదేవీ చేయకుండానే బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బు కట్ అవుతోంది. ఈ క్రమంలో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ అలర్ట్ అయ్యింది. ఆన్లైన్ య�
sbi warns customers: ఇటీవలి కాలంలో ఆన్ లైన్ మోసాలు బాగా పెరిగాయి. సైబర్ నేరగాళ్లు కస్టమర్లకు గాలం వేసి వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. నిమిషాల్లోనే లోన్ ఇస్తామని చెబుతూ బాధితుల బ్యాంక్ ఖాతాల్లోని డబ్బుని కొట్టేస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా
sbi issues warning for customers: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్లను హెచ్చరించింది. లోన్లు, ఆఫర్లు పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలంది. ‘మోసపూరిత ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్త వహించండి’ అని ఎస్బీఐ తన ట్విట్టర్ ద్వారా �