Home » Bank customers
బ్యాంకింగ్ సేవలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ తీసుకొస్తూ ఉంటుంది. వినియోగదారులను హ్యాకర్ల బారి నుంచి, ఫ్రాడ్ లావాదేవీల నుంచి కాపాడటం
వచ్చే నెలలో(మే) మీకు బ్యాంక్లో ఏదైనా పనుందా? ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు చేయాల్సి ఉందా? అయితే కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. మే నెలలో బ్యాంకులు ఎప్పుడెప్పుడు పని చేయవో ఇప్పుడే తెలుసుకుంటే మంచిది. మే నెలలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.
బ్యాంకు కస్టమర్లకు ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కీలక అలర్ట్. ముఖ్యంగా మనీ ట్రాన్స్ఫర్ చేసేవారికి, భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవారిని అప్రమత్తం చేసింది. దేశవ్యాప్తంగా
ఏటీఎం నుంచి మనీ విత్ డ్రా చేయాలంటే డెబిట్ కార్డు కావాల్సిందే. ఈ విషయం అందరికి తెలిసిందే. పొరపాటున డెబిట్ కార్డు మర్చిపోయామో.. ఇక అంతే.. ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవడం కుదరదు. చాలామందికి ఇదో పెద్ద సమస్యగా మారింది. కార్డుని తమ వెంట కచ్చితంగా క్యారీ �
Banks Holidays : మీకు బ్యాంకులో ఏదైనా ముఖ్యమైన పనుందా. అయితే వెంటనే చూసుకోండి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే బ్యాంకులకు వరుసగా సెలవులు రానున్నాయి. రానున్న 10 రోజుల్లో కేవలం 2 రోజులు మాత్రమే బ్యాంకులు పని చేస్తాయి. బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయ�
sbi warns customers regarding upi fraud: ఈ మధ్య డిజిటల్ పేమెంట్లు పెరిగిపోయాయి. అదే సమయంలో మోసాలూ పెరిగాయి. ఎలాంటి యూపీఐ లావాదేవీ చేయకుండానే బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బు కట్ అవుతోంది. ఈ క్రమంలో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ అలర్ట్ అయ్యింది. ఆన్లైన్ య�
holidays for banks in march month: మీకు బ్యాంకు ఖాతా ఉందా? బ్యాంకులో పనుందా? ఏవైనా ముఖ్యమైన లావాదేవీలు జరపాలా? అయితే ముందే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మార్చిలో మొత్తం 8 రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. మార్చిలో 31 రోజులు ఉంటే అందులో నాలుగు ఆదివారాలు(7, 14, 21, 28), రెండ�
సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఏటీఎం వద్ద లైన్లో నిలబడి డబ్బుల కోసం ఎదురుచూస్తున్న బ్యాంకు కస్టమర్లపై కోడి విరుచుకుపడింది. అక్కడున్న వారిని చెదరగొట్టడమే కాకుండా అక్కడున్న కార్లలో దూరేందుకు ప్రయత్నించింది. ఎర్ర రంగులో 18 అంగుళాల పొడవుతో, 6 నుంచి
బ్యాంకు కస్టమర్లకు బ్యాడ్ న్యూస్. మీ బ్యాంకు అకౌంట్లో డబ్బులను రూ. వెయ్యికి మించి విత్ డ్రా చేసుకోలేరు.
బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ట్రాన్స్ జాక్షన్ ఛార్జీలు భారీగా పెరిగిపోనున్నాయి. క్యాష్ విత్ డ్రా చేస్తే భారీగా ఛార్జీలు పడతాయని వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.