Home » bank fraud
ఈ భారీ మోసం కస్టమర్లను భయబ్రాంతులకు గురి చేసింది. బ్యాంకు ఖాతాలో దాచుకున్న తమ డబ్బు సేఫ్టీపై వారు ఆందోళన చెందుతున్నారు.
తాము చెప్పిన ఖాతాలో కోటి రూపాయలు జమ చేస్తే కేసు కాకుండా చూస్తామని నమ్మించారు నేరగాళ్లు. అది నిజమేనేమో అనుకుని అతడు వెంటనే 98లక్షలు బదిలీ చేశాడు.
బ్యాంకు మోసాలకు సంబంధించి సీబీఐ ఇప్పటివరకు నమోదు చేసిన అతిపెద్ద మోసపు కేసు ఇదే. ఇంతకుముందు సీబీఐ నమోదు చేసిన అత్యంత విలువ కలిగిన బ్యాంకు కేసు ఏబీజీ షిప్యార్డుకు సంబంధించింది. రూ.22,842 కోట్ల మోసం గురించి ఈ కేసు నమోదైంది.
టీ స్టాల్, టిఫిన్ సెంటర్, ఇస్త్రీ బండి లాంటి చిరు వ్యాపారులను టార్గెట్ చేసుకుని ముద్ర అగ్రికల్చర్ ప్రైవేట్ బ్యాంక్ దారుణమైన మోసానికి పాల్పడింది. రాత్రికి రాత్రే బోర్డు తిప్పేయడంతో.
టీఆర్ఎస్ నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
బ్యాంక్ ఫ్రాడ్పై సీబీఐ ఫోకస్ పెట్టింది. దేశవ్యాప్తంగా ఒకే సారి వంద ప్రాంతాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సోదాలు నిర్వహించింది. మొత్తం 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో..
స్మార్ట్గా యాక్ట్ చేశాడు. పక్కోడికి కూడా తెలీకుండా అక్రమ డాక్యుమెంట్లు సంపాదించాడు. ఫేక్ సర్టిఫికేట్లు.. లేని ఆస్తులతో బ్యాంకులను బురిడీ కొట్టించి రుణం సంపాదించాడు. ఇంకేముంది డబ్బులు చేతికొచ్చాక పత్తాలేకుండా పరారయ్యాడు. ఇదంతా చేసింది ఏ�