Home » bans
Dont Marry the women of those four countries : ‘‘పాకిస్థాన్, బంగ్లాదేశ్, చాద్, మయన్మార్ దేశాలకు చెందిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవద్దు’’..అంటూ సౌదీ అరేబియాపాలకులు ఆదేశాలు జారీ చేసిందని ఆ విషయాన్ని సాక్షాత్తు సౌదీ మీడియానే చెబుతోందని పాకిస్థాన్కి చెందిన డాన్ రిపోర్ట�
online gambling in tamilnadu : ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్..జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎంతో మంది అప్పులు చేసి..ప్రాణాలు తీసుకుంటున్నారు. దీంతో పలు రాష్ట్రాలు నిషేధం విధిస్తున్నాయి. తాజగా..తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ ను బ్యాన్ �
Bans Chhath Puja : కరోనా మహమ్మారి ఎఫెక్ట్ అన్నిటిపైనా పడుతోంది. వేడుకలు, సంబరాలను ఆంక్షల నడుమ నిర్వహించుకోవాల్సి వస్తోంది. పండుగలను కూడా ఘనంగా జరుపుకోలేని పరిస్థితి నెలకొంది. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుండడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఆంక�
India bans import of ACs with refrigerants చైనాకు మరో ఝలక్ ఇచ్చింది మోడీ సర్కార్. బోర్డర్ లో రెచ్చిపోతున్న చైనాను దారిలోకి తెచ్చేందుకు దాని ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేందుకు ఇప్పటికే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న భారత్..ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆత్మనిర్భర్
Pakistan bans TikTok ఈమధ్యకాలంలో విపరీతంగా పాపులర్ అయిన సోషల్ నెట్ వర్కింగ్ యాప్ ‘ టిక్ టాక్’కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే భారత్,అమెరికాలో బ్యాన్ చేయబడిన ఈ చైనా యాప్ ను ఇప్పుడు పాకిస్తాన్ కూడా బ్యాన్ చేసింది. టిక్ టాక్ ను బ్యాన్ చేసినట్ల
చైనాలోని షెంజన్ నగరం పిల్లులు, కుక్కలు తినడాన్ని నిషేదించింది. కరోనా వైరస్ నేపథ్యంలో సైంటిస్టులకు ఓ అనుమానం వచ్చింది. జంతువుల నుంచే మనుషులకు వచ్చిందా అని భావిస్తున్నారు. ఇప్పటివరకూ చైనాలో బయటపడ్డ ఇన్ఫెక్షన్లన్నీ వూహాన్ లోని గబ్బిలాలు, పామ
ఏ దేశం చూసినా కరోనా వైరస్ తో భయంతో వణికిపోతోంది. ప్రపంచాన్ని ఈ వైరస్ వణికిస్తోంది. వేలాది సంఖ్యలో ప్రజలు చచ్చిపోతున్నారు. భారతదేశంలో కూడా ఈ వైరస్ ప్రభావితం చూపెడుతో్ంది. వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పది మంది దాక మృతి చెందినట�
హైదరాబాద్ బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజీలో డ్రెస్ కోడ్ వివాదం ముదురుతోంది. డ్రెస్ కోడ్ పాటించని విద్యార్థినులను కాలేజీ గేటు బయటే నిలిపేశారు. డ్రెస్ కోడ్
మోటారు వాహన చట్టం అమలులో భాగంగా..హెల్మెట్ లేకుండా టూవీలర్ నడిపిన వారికి రూ. 1000 వరకు చలానా విధించి, అదే డబ్బుతో ఉచితంగా హెల్మెట్ అందించాలని నిర్ణయించిన రాజస్థాన్ ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వాహనాలపై కులం పేర్లతో పాటు గ్రా
మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ ను 72గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఎలక్షన్ కమిషన్ బ్యాన్ విధించింది.బాబ్రీ మసీదు కూల్చివేత,హేమంత్ కర్కర్ మరణంపై ఆమె చేసిన వ్�