Home » bans
ఉద్యోగులు ఇష్టం వచ్చినట్లుగా దుస్తులు ధరించవద్దు. కార్యాలయాల సంస్కృతి దెబ్బతింటోంది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయి.
ఈ నెల 13 నుంచి 20 వరకు యెలహంక ఎయిర్ఫోర్స్ స్టేషన్ పరిధిలో ‘ఏరో ఇండియా-2023’ షో జరగబోతుంది. దీంతో ఈ షో జరిగే ప్రదేశానికి 10 కిలోమీటర్ల పరిధిలో మాంసం విక్రయాల్ని, జంతువధని పూర్తిగా బీబీఎంపీ నిషేధించింది. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 20 వరకు ఈ నిషేధం అమలులో ఉం�
మంగళవారం బిల్లు చట్టంగా మారిన అనంతరం అసోసియేట్ హెల్త్ మినిస్టర్ అయేషా వెరాల్ మాట్లాడుతూ "ప్రభుత్వం చేసిన ఈ చట్టం వల్ల వేలాది మంది ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారు, ఆరోగ్యంగా ఉంటారు. అనేక రకాలైన ధూమపానం వల్ల కలిగే అనారోగ్యాలకు చికిత్స చేయవలసిన
దేశం వదిలిపోయేందుకు గొటబాయ సోదరుల యత్నాలు చేస్తున్నారు. దీంతో వారు దేశం వదిలిపోకుండా సుప్రీంకోర్టు నిషేధం విధించింది.
ఉత్తర కొరియాలో ప్రజలకు మరో కొన్ని వింత కష్టాలు వచ్చి పడ్డాయి. దేశంలో ప్రజలు నవ్వకూడదు, మద్యం సేవించకూడదు,శుభకార్యాలు చేసుకోకూదని రూల్ పాస్ చేసింది ప్రభుత్వం.
పాకిస్థాన్ ప్రభుత్వం విద్యాసంస్థల ఉపాధ్యాయుల కోసం ఒక డిక్రీని జారీ చేసింది. ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్టులు లేదా టైట్స్ ధరించకూడదని హుకుం జారీ చేసింది.
శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మధురలో మద్యం, మాంసం నిషేధిస్తున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. దీనికి సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
ఆస్ట్రాజెనెకా, ఫైజర్ టీకాలు వేసుకుంటే చింపాంజీలుగా మారిపోతారని ఫేస్ బుక్ వేదికగా జరుగుతున్న ఇటువంటి తప్పుడు ప్రచారాలపై యాజమాన్యం చర్యలు తీసుకుంది.అటువంటి ప్రచారాలు చేసే 300 ఖాతాలను బ్యాన్ చేసింది.
యమునా నదిలో అంతకంతకూ పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించటానికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీఐఎస్ ప్రమాణాలు లేని సబ్బులు, డిటర్జెంట్ల అమ్మకం, నిల్వ, రవాణా, మార్కెటింగ్ను ప్రభుత్వం నిషేధించింది. నాణ్యత లేని సబ్బులు, డిటర్జ
యమునా నదిలో అంతకంతకూ పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించటానికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీఐఎస్ ప్రమాణాలు లేని సబ్బులు, డిటర్జెంట్ల అమ్మకం, నిల్వ, రవాణా, మార్కెటింగ్ను ప్రభుత్వం నిషేధించింది. నాణ్యత లేని సబ్బులు, డిటర్జ