Home » #BANvIND
1985 సంవత్సరంలో కొలంబో క్రికెట్ గ్రౌండ్ లో భారత్ - శ్రీలంక జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 8వ వికెట్ కు కపిల్ దేవ్ - శివరామకృష్ణ 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 1932లో లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో లాల్ సింగ్ - అమర్ సింగ్ 8వ వికెట�
india vs bangladesh test Match: బంగ్లాదేశ్పై రెండు టెస్టుల సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టులో నాల్గోరోజు ఆటలో 145 పరుగుల టార్గెట్ను టీమిండియా బ్యాటర్లు ఛేదించారు. నాలుగో రోజు ఓవర్నైట్ స్కోర్ నాలుగు వికెట్లు 54 పరుగులతో ఆటను టీమిండియా ఆ�
భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ముగింపు దశకు చేరుకుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇరు జట్లకు విజయం సాధించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆదివారం నాల్గోరోజు ఆటలో రెండో టెస్టు మ్యాచ్ లో గెలిచేది ఎవరో తేలిపోతుంది. మూడోర�
టెస్ట్ సిరీస్ను క్లీన్స్వీప్ చేస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ కు టీమిండియాకు మార్గం సుగమం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఆస్ట్రేలియా చేతిలో దక్షిణాఫ్రికా పరాజయం పాలవడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్లో సఫారీ జట్టును వెనక్కి నెట్టి భారత్ రె�
కే.ఎల్. రాహుల్ సారథ్యంలో జరిగే టెస్ట్ మ్యాచ్లో తుది జట్టు ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. జట్టులో మార్పులు చేర్పులతో గజిబిజి గందరగోళంగా ఉన్న టీమిండియా.. ఇవాళ జరిగే టెస్టు మ్యాచ్కు ఏ విధంగా తుది జట్టుకూర్పు ఉంటుందనేది చర్చనీయాంశ�
14 నుంచి జరిగే టెస్ట్ సిరీస్ లో రోహిత్ శర్మ ఆడే విషయంపై ఇంకా సందిగ్దత వీడలేదు. బీసీసీఐ ఈ విషయంపై స్పందించింది. బంగ్లాదేశ్ జట్టుతో జరిగే రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ కు రోహిత్ శర్మ ఇంకా దూరంకాలేదని తెలిపింది. అయితే, మూడో వన్డేలో మాత్రం రోహిత్ శర
ఫామ్ కోల్పోయి వరుస మ్యాచ్లలో పరుగులు రాబట్టేందుకు సతమతమవుతున్న టీమిండియా బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్పై వేటుపడింది. బంగ్లాదేశ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో టీం మేనేజ్మెంట్ పంత్ను పక్కన పెట్టింది.