Home » BBC
లైవ్ సమయంలో యాంకర్లు తడబడిన వీడియోలు గతంలో అనేకం వైరల్ అయ్యాయి. తాజాగా బీబీసీ ప్రెజెంటర్ లైవ్లో తడబడిన వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు.
ఛానెల్ లైవ్లో ఏ మాత్రం అలెర్ట్గా లేకపోయినా అంతే. యాంకర్లు ట్రోల్ అయ్యే పరిస్థితి ఇప్పుడు. గతంలో చాలామంది యాంకర్లు వార్తలు చదివే సమయంలో తప్పిదాలు చేస్తే.. తాజాగా బీబీసీ యాంకర్ చేసిన చిన్న తప్పిదం వైరల్ అవుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ త్వరలో తూ జూఠీ మెయిన్ మక్కార్ అనే సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు రణబీర్. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ఓ ప్రెస్ మీట్ లో పలువురు మీడియా ప్రతినిధులతో �
కొందరు ఐటీ అధికారులు, బీబీసీ అధికారులు ఇంకా బీబీసీ కార్యాలయాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. చాలా మంది అధికారులు అక్కడే భోజనాలు చేస్తూ, అక్కడే నిద్రపోతున్నారు. ముంబై, ఢిల్లీ కార్యాలయాల్లోని సిబ్బందికి సంబంధించిన ల్యాప్టాప్స్, మొబైళ్లను స్వా�
మీడియాను కూడా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. మోదీ దుశ్చర్యలను ప్రజలకు తెలియజేస్తే మీడియాపై ఐటీ దాడులు చేయిస్తారా? మీడియాపై ఐటీ దాడులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం. మోదీ పాలన నియంతను తలపిస్తోంది.
బీబీసీ.. గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ తీసినందుకే ఐటీ రైడ్స్ చేస్తున్నారు. గడిచిన తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో దేశ ప్రతిష్ట దిగజారింది. బీబీసీని నోరు మూయించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందా? పత్రికా స్వేచ్ఛను కేంద్రం నియంత్రించలేదు. బీబీసీ తీస