Home » BCCI president
టీమిండియా వన్డే కెప్టెన్ మార్పుపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ క్లారిటీ ఇచ్చాడు. టీమిండియా టీ20 కెప్టెన్ గా విరాట్ కోహ్లీ కొనసాగేందుకు నిరాకరించినట్టు గంగూలీ తెలిపాడు.
గంగూలీకి అక్రమ పద్దతిలో భూ కేటాయింపు చేశారనే ఆరోపణలపై విచారణ చేపట్టిన కోర్టు సోమవారం జరిమానా విధిస్తు తీర్పు వెల్లడించింది.
బీసీసీఐ పక్కాగా జాగ్రత్తలు తీసుకుని ఆటగాళ్లను బయోబబుల్లో ఉంచినప్పటికీ కరోనా ప్రభావం ఐపీఎల్- 2021 మీద పడింది. దీంతో ఈ లీగ్ను అనూహ్యంగా మధ్యలోనే వాయిదా వేయాల్సి వచ్చింది. తాజాగా ఈ అంశం పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు.
After Meeting Bengal Governor, Sourav Ganguly Share Stage With Amit Shah బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. రాజకీయాల్లో రానున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీని ఎదుర్కొనేందుకు గంగూలీని బీజేపీలో చేర్చుకుంటున్నట్ల
Ganguly has undergone corona tests 22 times : బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ నాలుగున్నర నెలల కాలంలో 22 సార్లు కరోనా టెస్టులు చేయించుకున్నట్లు ప్రకటించారు. ఈ 22 టెస్టుల్లో ఏ ఒక్కసారి కూడా తనకు పాజిటివ్గా రాలేదన్నారు. యూఏఈలో నిర్వహించిన ఐపీఎల్ �
బీసీసీఐ(బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ భారత్ తో పాటు బంగ్లాదేశ్ జట్లకు థ్యాంక్స్ చెప్పారు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ20లో బంగ్లా శుభారంభాన్ని నమోదు చేసింది. ప్రతికూల వాత�
బీసీసీఐ 39వ ప్రెసిడెంట్గా గంగూలీ నియామకం పూర్తయిన 4 రోజులకు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్గా ఎన్నికవడం భారత క్రికెట్ సరైన తోవలో వెళుతుందని చెప్పడానికి నిదర్శనమని కొనియాడాడు. గతంలో పలు మార్లు వ్యక�
బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియమితులు అయ్యారు. ఈ మేరకు అయన బీసీసీఐ వార్షిక సమావేశంలో ఆయన 39వ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. దీంతో సుప్రీంకోర్టు నియమించిన అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ 33 నెలల పాలన ముగిస
టీమిండియాలో అనుభవశాలి. సాటిలేని వికెట్ కీపర్గా కెరీర్ కొనసాగిస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చుట్టూనే ప్రస్తుత భారత క్రికెట్ తిరుగుతోంది. ఈ క్రమంలో అతని రిటైర్మెంట్పై సర్వత్రా సందేహాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే బీసీసీ�
ప్రపంచంలోకెల్లా ధనిక క్రికెట్ బోర్డు.. ప్రపంచ క్రికెట్ను శాసించే క్రికెట్ బోర్డుడ బీసీసీఐ. అటువంటి బీసీసీఐ అధ్యక్ష పదవికి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ నామినేషన్ వేశారు. ముంబయిలోని బీసీసీఐ కార్యాలయానికి వచ్చిన గంగూలీ తన నామినేషన్