Home » Be alert
తెలంగాణ రాష్ట్రంలో గత మూడు రోజుల నుండి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కాగా, మరో రెండు రోజులు ఇదే తరహాలో భారీ నుండి అతి భారీ వర్షాలు..
కరోనా వైరస్ సోకినవారిలో ప్రధానంగా మూడు లక్షణాలు కనిపిస్తాయని ఇప్పటివరకు మనకు తెలుసు.. అందులో ముఖ్యంగా దగ్గు, జ్వరం మరియు రుచి లేదా వాసన కోల్పోవడం. వాటిని గుర్తించగానే జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచనలు చేస్తున్నా
సెకండ్వేవ్ సునామీలా వస్తోందని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ జి. శ్రీనివాసరావు అన్నారు. ఫిబ్రవరి చివర్లో 2వందలున్న కేసులు...ఇప్పుడు ఐదువేలు దాటాయని తెలిపారు. నాలుగువారాల్లో కేసులు భారీగా పెరిగాయని పేర్కొన్నారు.
ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్.. ఏడాదిలో 13 లక్షలకు పైగా ప్రాణాలను బలి తీసుకున్న మహమ్మారి, మరోసారి ఉగ్రరూపం చూపేందుకు సిద్ధమైనట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. వైరస్ కారణంగా వచ
గూగుల్ పే వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త. మీకు Good News అంటూ ఏదైనా మెసేజ్ వచ్చిందా? అయితే మీ అకౌంట్లో డబ్బులు పోయినట్టే. ఓసారి మీ బ్యాంకు అకౌంట్ చెక్ చేసుకోండి. నగదు ఉందో మాయమైందో.. ఇదంతా సైబర్ మోసగాళ్ల ఎర వేస్తున్నారని గుర్తించుకోండి. కొన్నిరోజుల �
‘గూగుల్ పే వినియోగదారులకు శుభవార్త’ అంటూ వస్తోన్న వార్త ఫేక్. ఆ మెసేజ్ కు మోసపోయి లింక్ క్లిక్ చేసి లక్షల్లో పోగొట్టుకున్నారు. కొద్ది రోజులగా సోషల్ మీడియాలో ‘గూగుల్ పే వినియోగదారులకు ఇది శుభవార్త. స్క్రాచ్ కార్డును రూ.500 నుంచి రూ.5000 వరకూ గ
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. నల్గొండలో కుంభవృష్టి, హైదరాబాద్లో కుండపోతగా వర్షం పడింది. సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం, సెప్టెంబర్ 19వ తేదీ గురువారం కూడా అతి భారీ వర్షాలు పడుతాయని
రాష్ట్రంలో నక్సల్స్ ఉనికి చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారా? దాడులు చేసేందుకు పావులు కదుపుతున్నారా? హైదరాబాద్లోనే తమ వ్యూహం అమలు చేయాలనుకున్నారా? అంటే అవుననే చెప్పవచ్చు.