Home » Beating
రీల్స్ పిచ్చిలో చేస్తున్నారో? నిజంగానే సహనం కోల్పోతున్నారో తెలియదు కానీ.. సెలూన్కి వచ్చిన వ్యక్తిని చితక బాదాడు ఓ బార్బర్. వైరల్ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐదేళ్ల చిన్నారికి దెయ్యం పట్టిందని భావించిన కుటుంబం క్షుద్రపూజలు నిర్వహించింది. క్షుద్రపూజల్లో భాగంగా పాప తల్లిదండ్రులతోపాటు, అత్తమ్మ కూడా చిన్నారిని దారుణంగా కొట్టారు. దీంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
పది నుంచి పన్నెండు మంది పోలీసు స్టేషన్లోకి చొచ్చుకు వచ్చి హెడ్ కానిస్టేబుల్ను దుర్భషలాడటం ప్రారంభించారు. అప్పటికే ఆయన క్షమించాలంటూ వారిని బతిమిలాడుతున్నారు. ఒక వ్యక్తి ఆయన కాలర్ పట్టుకుని ఉన్నాడు. చుట్టూ ఉన్న వాళ్లు తిడుతున్నారు, బెదిర�
ఒకవైపు ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ చెబుతున్నా అది అమలు కావడం లేదు. ఇది మాటలకే పరిమితమవుతోంది అనడానికి తాజాగా హైదరాబాద్లో జరిగిన ఘటనే నిదర్శనం.
ఇటీవల కాలంలో గృహ హింస కేసులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. దేశంలోని చాలా గ్రామాల్లో అయితే ఇప్పటికీ భర్తలు ఫుల్ గా మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యను కొడుతుంటారు.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ పరిధిలో అత్యంత దారుణానికి పాల్పడ్డాడు ఓ గోల్డ్ వ్యాపారి. బంగారు నగలు తయారుచేసే స్వర్ణకారులను ఓ గోల్డ్ వ్యాపారి చితకబాదాడు. నగలు తయారుచేయటంతో నిర్లక్ష్యం వహించారంటూ రూమ్ లో గ్యాస్ సిలిండకర్ కు కట్టేసి మనుష్యలత
అబ్బాయితో ఫోన్ మాట్లాడినందుకు ఓ అమ్మాయి తల్లిదండ్రులు చేసిన పని సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి తెచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి దారుణ ఘటన చోటుచేసుకుంది. కూతురు ఎవరో అబ్బాయితో మాట్లాడుతుందని భావించిన తల్లిదండ్రులు యువతిని కొ�
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్షోగ్రతలతో జనాలకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు భయపడుతున్నారు. రోడ్లపై బైక్ లపై వెళ్లే వాళ్లకు ఎండ నుంచి ఉపశమనం కోసం అంటూ రాజస్థాన్ రాష్ట్రం వినూత్నంగా ఆలోచించింది. మండే ఎండలో బ�
నడి వీధిలో పెట్టిన భర్తను చితక్కొట్టేసింది ఓ భార్య. భర్తకు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేని భార్య భర్తను ఇష్టానుసారంగా కొట్టటానికి కారణం లేకపోలేదు.భర్త పెట్టే హింసలు తట్టుకుని..భరించి చివరకు సహనం కోల్పోయింది. ఎప్పటికైనా మారకపోతాడా అనే ఆశ
వాఘా : రిపబ్లిక్ డే…దేశ వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి. జనవరి 26వ తేదీ సాయంత్రం మాత్రం అందరి కళ్లూ బీటింగ్ రిట్రీట్పైనే ఉన్నాయి. భారత్ – పాకిస్తాన్ దేశాల సైనికులు నిర్వహించిన విన్యాసాలు హైలెట్గా నిలిచాయి. ఈ విన్యాసాలను చూసేందుకు భార