Beijing

    దేశ లైబ్రరీల నుంచి ప్రజాస్వామ్యం పుస్తకాలు మాయం, అసలేం జరిగింది

    July 5, 2020 / 11:36 AM IST

    హాంకాంగ్ లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఆ దేశ లైబ్రరీలో పలు పుస్తకాలు మాయం అయ్యాయి. ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్యం గొప్పదనం గురించి పలువురు వ్యక్తులు రాసిన పుస్తకాలు ల్రైబరీ నుంచి మాయం అయ్యాయి. హాంకాంగ్ సిటీలోని అన్ని లైబ్రరీలలో ఇదే �

    వీళ్లు మారరు : మళ్లీ పాములు గబ్బిలాలు,కుక్కలు,పిల్లులు తినడం మొదలెట్టిన చైనీయులు

    March 29, 2020 / 04:18 PM IST

    ప్రపంచం మెత్తం కరోనా దెబ్బకు లాక్ డౌన్ అయిన సమయంలో చైనా మాత్రం చిన్నగా ఆంక్షలను ఎత్తివేస్తోంది. నెలల లాక్‌డౌన్‌కు తాజాగా స్వప్తి పలికింది. ముందులాగే ప్రజలు ప్రశాంతంగా జీవనం గడపొచ్చని ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది.  ఇప్పటికే వైరస్

    చైనా అధ్యక్షుడికి కరోనా వైరస్ టెస్ట్‌

    February 12, 2020 / 09:03 AM IST

    చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ముఖానికి మాస్క్ ధరించుకుని దేశ రాజధాని బీజింగ్ లో పర్యటించారు. బీజింగ్ లో ఏర్పాటు చేసిన కరోనా వైరస్ (covid 19) నిర్ధారణ పరీక్షల శిబిరం వద్ద నిర్వహణలను తొలిసారిగా స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్బంగా జిన్ పింగ్ జ్వర పరీక

    ఎలా ఉండే..ఎలా అయిపోయింది : చైనాలో దెయ్యాల్లా పట్టణాలు

    February 9, 2020 / 09:25 AM IST

    ఎప్పుడూ..రద్దీగా ఉండే..ప్రాంతాలు..పర్యాటకులతో కిక్కిరిసిపోతుండేవి..రెస్టారెంట్లు..బార్లలలో జనాలతో సందడి సందడిగా ఉండేది..మంచు కురుస్తున్న సందర్భంలో ఎంతో ఆహ్లాదకరంగా ఉండే పట్టణాలు..ఇప్పుడు దెయ్యాలుగా మారిపోతున్నాయి. ఇప్పటికే ఏ దేశం గురించి చ�

    వెంటాడుతున్న కరోనా వైరస్.. 2,700లకు పైగా కేసులు!

    January 28, 2020 / 01:42 AM IST

    ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభిస్తోంది. చైనా నుంచి ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాప్తిచెందుతోంది. వింటర్ సీజన్ కావడంతో వైరస్ మరింత వేగంగా వ్యాప్తిస్తోంది. వుహాన్ సిటీలో పుట్టిన ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకూ 82 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలోని మెయ�

10TV Telugu News