చైనాలో కోవిడ్ విజృంభిస్తోంది. ఊహించని స్థాయిలో కోవిడ్ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. దీంతో జనాలు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఇమ్యూనిటీ పెంచుకునేందుకు నిమ్మకాయలు, పండ్ల కోసం ఎగబడుతున్నారు.
గత 109రోజులుగా జిన్జియాంగ్ ప్రావిన్స్ రాజధాని ఉరుమ్కీలో కొవిడ్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు జీరో కోవిడ్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో అపార్ట్మెంట్ ముందు కార్లు పెద్దసంఖ్యలో పార్కుచేసి ఉంది. ఫైరింజన్లు ఆ ప్రదేశానికి వచ్చేందుక�
అనూహ్యంగా ఎప్పటి నుంచో తమ కడుపులోనే దాచుకున్న అసంతృప్తిని, అసహనాన్ని.. తమ నిర్బంధపు సంకెళ్లను చేధించి చైనీయులు బయట పెట్టారు. ఏకంగా అధ్యక్షుడు జిన్పింగ్కు వ్యతిరేకంగా నాలుగు రోడ్ల కూడలిలో బ్యానర్లు కట్టేశారు. ‘‘సమ్మె చేయండి, నియంత, దేశ ద్ర
చైనాను కరోనా మహమ్మారి వీడటం లేదు. ఆ దేశంలోని పలు నగరాల్లో మళ్లీ లాక్డౌన్ షురూ అయింది. అక్టోబర్ తొలివారంలో జాతీయ సెలవుల దినాల్లో ఆ దేశ ప్రజలు కొవిడ్ ఆంక్షలను పక్కనపెట్టి బహిరంగ ప్రదేశాల్లో విస్తృతంగా ప్రయాణాలు సాగించారు. దీంతో కొవిడ్-19 కేసు�
తైవాన్పై చైనా సైనిక చర్యకు దిగితే, అమెరికా దళాలు తైవాన్కు అండగా నిలుస్తాయని స్పష్టం చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. కొంతకాలంగా తైవాన్ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న చైనాకు బైడెన్ తాజా వ్యాఖ్యలు ఆగ్రహం తెప్పిస్తున్న
చైనాను కొవిడ్ అతలాకుతలం చేస్తుంది. రోజురోజుకు అక్కడ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలోని అతిపెద్ద నగరాలైన షాంఘై, బీజింగ్ లలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా ...
Beijing Covid-19 : చైనాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతోంది. చైనాలోని ప్రధాన నగరాల్లో కరోనా డేంజర్ బెల్స్ ప్రజల్లో భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
చైనాలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. ఆ దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 13వేల146 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి...
చైనా రాజధాని బీజింగ్ - జాంగ్జియాకౌ నగరాల మధ్య ప్రయాణీకులను తీసుకెళ్లడానికి దీనిని ప్రారంభించింది. ఇందులో 5జీ సౌకర్యం గల లింక్డ్ బ్రాడ్ కాస్ట్ స్టూడియో ఉంది.
పన్ను ఎగవేత ఆరోపణలపై చైనా నటి జెంగ్ షువాంగ్కు 46 మిలియన్ యూఎస్ డాలర్లు(రూ.330కోట్లు) జరిమానా విధించింది చైనా ప్రభుత్వం.