Home » belgium
జూలో ఉండే మగ చింపాంజీతో ఓ మహిళ స్నేహం చేస్తోంది. వీరి స్నేహంతో ఆ చింపాంజీ తోటి చింపాంజీలతో ఉండటం మానేసింది. దీంతో జూ అధికారులు ఆమెను జూకు రావద్దని చెప్పటంతో ఆమె కన్నీటితో..
More monoliths : ప్రపంచంలో మోనోలిత్ హడావుడి నడుస్తోంది. ఎక్కడో ఒక చోట ఈ స్తంభాలు ప్రత్యక్ష్యం అవుతూనే ఉన్నాయి. తాజాగా స్పెయిన్ సగోవియన్ చర్చి సమీపంలో మోనోలిత్ దర్శనం ఇచ్చింది. దీంతో ఆ ప్రాంత వాసులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఈ స్తంభం ఎక్కడి నుంచి వచ�
Pfizer’s COVID-19 vaccine this week: ఫైజర్ వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు బ్రిటన్ సన్నాహాలు చేస్తోంది. ఈ వారంలో ఫైజర్ /బయోఎంటెక్ కోవిడ్ -19 వ్యాక్సిన్ను మార్కెట్లోకి తీసుకొచ్చిన తొలిదశంగా బ్రిటన్ అవతరించనుంది. వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా వైద్యుల క్లినిక్లకు స్ట�
ఎప్పుడో 180 ఏళ్ల క్రితం చనిపోయిన ఓ వ్యక్తి గుండె ఇంకా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంది. ఇది చాలా వింత విచిత్రం..ఆశ్చర్యంకలిగించే విషయం బెల్జియంలో బైటపడింది. 180 ఏళ్ళ నాటి గుండె బయటపడింది. అది అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉండడం గమనార్హం. బెల్జి�
Corona Virus వ్యాపిస్తున్న క్రమంలో Mask కంపల్సరీ అయ్యింది. ముఖానికి మాస్క్ పెట్టుకోకుండా..బయటకు రావొద్దని పలు దేశాలు ప్రజలకు సూచిస్తున్నాయి. కానీ కొంతమంది డోంట్ కేర్ అంటున్నారు. మాస్క్ లు పెట్టుకుని బయటకు రావాలని సూచిస్తున్న వారితో కొంతమంది ఘర్షణలక�
కరోనా వైరస్ తో ప్రపంచదేశాలన్ని వణికిపోతున్నాయి. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి అన్ని బలాలు వాడుతున్నాయి. కొన్ని మాత్రమే సూపర్ సక్సెస్. ఆ దేశాలను పాలిస్తున్నవాళ్లెవరో తెలుసా? న్యూజిలాండ్ : న్యూజిలాండ్ ప్రధాని Jacinda Ardern. ఆమె ఎమోషనల్ లీడర్. కరో�
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఈ సమయంలో మెుత్తం లాక్ డౌన్ చేయబడింది. దాంతో విమానాలు తిరగటం ఆగిపోయ్యాయి. రైలు నడవటం తగ్గింది. ఈ మహమ్మారి కారణంగా నగరాల్లోను, పట్టణాల్లోను రద్దీ తగ్గింది. కాలుష్యం కూడా తగ్గింది. భూమి కంపనాల తీవ్ర�
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. అయితే ఈ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 27 వేల మందికి పైగా చనిపోయారు. కరోనా వైరస్ అనేది ఇప్పటివరకు మనుషులకే రావటం చూస్తున్నాం. తాజాగా బెల్జియంలోని ఓ పెంపుడు పిల్లి
అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ ముందుట పెను సవాల్ నిల్చొంది. అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ ప్రీతి పాత్రంగా భావిస్తూ (ఎఫ్ఐహెచ్)సరికొత్త ప్రాజెక్టును చేపట్టే ముందుగానే చిక్కొచ్చి పడింది. ఇటీవల ముగిసిన హాకీ వరల్డ్ కప్ 2018టోర్నీలో మోసం జరిగిందంటూ ఆరోపణలు �