Home » bhadradri kothagudem
రేషన్ షాపుల్లో పంపిణీ చేసిన బియ్యం వివాదాస్పదమైంది. రేషన్ బియ్యం తిన్న తర్వాత పిల్లలు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డారని మహిళలు చెబుతున్నారు. (Plastic Rice In RationDepots)
భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణానికి మిథిలా స్టేడియం ముస్తాబైంది . కల్యాణ ఘడియలు సమీపిస్తుండగా .. పట్టు వస్త్రాలు ధరించి పెళ్లిపీటలు ఎక్కేందుకు శ్రీ సీతారామచం ద్ర
భద్రాద్రి జిల్లాలో ఆర్టీసీ బస్సులో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. చంద్రుగొండ మండలానికి చెందిన ప్రేమజంట పురుగుల మందు తాగి ఆర్టీసీ బస్సు ఎక్కారు.
NTR వ్యాఖ్యాతగా జెమినీ టీవీ చానల్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అతి పెద్ద గేమ్ షో "ఎవరు మీలో కోటీశ్వరులు". ఈ షోలో హిస్టరీ క్రియేట్ అయ్యింది. తొలిసారి ఓ వ్యక్తి కోటి రూపాయలు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానంలో రేపటి నుంచి శ్రీదేవి శరన్నవరాత్రి విజయదశమి శ్రీరామాయణ పారాయణ మహోత్సవాలు ప్రారంభంకా
వ్యాక్సినేషన్ కోసం జనం పడిగాపులు
మావోయిస్టు పార్టీ అగ్రనేత యాపానారాయణ @ హరిభూషన్ కి కరోనా సోకింది. చికిత్స తీసుకునే క్రమంలో గుండె పోటుతో మృతి చెందినట్లు భద్రాద్రి కొత్తగూడెంజిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు.
తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడు కృష్ణతో కలిసి భర్త రామును హత్య చేసింది లలిత. అనంతరం ఇద్దరు కలిసి మృతదేహాన్ని గోదావరి నది ఇసుకలో పూడ్చిపెట్టారు. గత కొద్దీ రోజులుగా తండ్రి కనిపించకపోవడంతో ఆమె పిల్లలు తండ్రి గురించి తల్ల�
ఈ ఊర్లో కరోనా కట్టడికి కఠిన చర్యలు
సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను నిలువునా దోచేస్తున్నారు.