Home » bhadradri kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.
దీంతో వెంకటేశ్వర్లు విజయలక్ష్మి ఎంటర్ ప్రైజస్ ఎవరిదో కనుక్కోవడానికి విజయవాడ వెళ్లాడు.
రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు
ఆ పైరవీలు ఇప్పుడు భద్రాచలంలో ఇద్దరునేతల మధ్య పంతాన్ని రాజేశాయి.
మృతుల్లో మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న ఉన్నట్లు సమాచారం.
ఇల్లందు సింగరేణి ఏరియాలో వర్షాలు కురుస్తున్నాయి. కోయగూడెం ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.
పోలీసులకు సహకరిస్తే హతమారుస్తామని వ్యాాపారులను మావోయిస్టులు హెచ్చరించారు.
తెలంగాణలో కుటుంబం పాలన సాగుతుందని విమర్శించారు. ఏ మంత్రి వర్గంలో అయితే డబ్బులు ఉన్నాయో ఆ శాఖలన్నింటినీ సీఎం కేసీఆర్ దగ్గరే పెట్టుకున్నాడని పేర్కొన్నారు.
తెలంగాణ కోసం త్యాగం చేసింది బీసీ, ఎస్సీ, ఎస్టీ బహుజనులేనని స్పష్టం చేశారు. కొత్తగూడెం నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థిగా యెర్రా కామేష్ ను ప్రకటించారు.
బెండలపాడు గ్రామానికి చెందిన 11 ఏళ్ల సుధీర్ బాబు పుస్తకాలు కొనేందుకు తల్లిదండ్రులను డబ్బులు అడిగాడు. అయితే తల్లిండ్రులు డబ్బులు ఇవ్వకపోవడంతో సుధీర్ బాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.